Jump to content

మేం తలుచుకుంటే మీరు ఎక్కడ ఉండేవారు: చంద్రబాబు


koushik_k

Recommended Posts

తెనాలి: తాము అడ్డుకుంటే జగన్‌ రాష్ట్రంలో తిరిగేవారా? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. తాము తలుచుకుంటే మీరు ఎక్కడ ఉండేవారని వైసీపీ నేతలను ఉద్దేశించి ప్రశ్నించారు. ముద్దులు పెట్టుకుంటూ జగన్ ప్రజలను మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే..వైసీపీ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జై అమరావతి అంటే విద్యార్థులను సస్పెండ్ చేస్తున్నారని చెప్పారు. మహిళల పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారు, 37 మంది చనిపోయారు... ఇవన్నీ ప్రభుత్వ హత్యలే..ఇంకెంత మందిని బలి తీసుకుంటారు? అని ప్రశ్నించారు. రాజధానిపై వైసీపీ ఎంపీని నిలదీశారని ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారని అన్నారు. జగన్‌ వడ్డీతో సహ చెల్లించే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎగిరెగిరి పడుతున్నారు..చిల్లర రౌడీలు జేఏసీ టెంట్ కాల్చుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అని చంద్రబాబు ప్రశ్నించారు.
 
 
‘‘ప్రజావేదిక కూల్చి జగన్ విధ్వంసానికి శ్రీకారం చుట్టారు. నేను పిలుపు ఇస్తే రైతులు 34 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. జగన్‌..నయా తుగ్లక్‌. ఓ వ్యక్తిపై కోపంతో రాజధాని మార్చడం సరికాదని జాతీయ మీడియా అంతా ఖండించింది. మన తుగ్లక్‌కు ఇంకా జ్ఞనోదయం కాలేదు. వైసీపీ ఎమ్మెల్యేలకు సామాజిక స్పృహ లేదు’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Link to comment
Share on other sites

16 minutes ago, krishna_Bidda said:

Opposition lo undaga ilanti dialogues kotti ...power ochina tarvata niti vakyalu.....anduke cadre ki nammakam poyindi

Jaffa ki mee anda undane ..emi cheyyakunda aagaadu ..ekkuvagaa aggressive gaa poledu.

malle meere vachi ..emi cheyyaledani yegthaali chesthunnaru.

hmm...kalikaam 

Link to comment
Share on other sites

నేను పిలుపు ఇస్తే రైతులు 34 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. జగన్‌..నయా తుగ్లక్‌. ఓ వ్యక్తిపై కోపంతో రాజధాని మార్చడం సరికాదని జాతీయ మీడియా అంతా ఖండించింది. 

 

😂😂😂

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...