Jump to content

సభ నుంచి కోపంతో వెళ్లిపోయిన స్పీకర్‌


kurnool NTR

Recommended Posts

అమరావతి : శాసనసభలో తెదేపా సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారం అసహనం వ్యక్తం చేశారు. రెండో రోజు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి సభలో తెదేపా సభ్యులు ఆందోళనకు దిగారు. ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చకు సభ్యులు అడ్డుతగిలారు. స్పీకర్ పోడియం వద్దకు చేరి ‘జై అమరావతి’ అంటూ నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ తీవ్ర అసహనానికి గురయ్యారు. ప్రతిపక్ష సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర మనస్తాపానికి గురవుతున్నట్లు ప్రకటించి.. సభ నుంచి వెళ్లిపోయారు.
 

🥳🥳🥳

Link to comment
Share on other sites

17 minutes ago, kurnool NTR said:

అమరావతి : శాసనసభలో తెదేపా సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారం అసహనం వ్యక్తం చేశారు. రెండో రోజు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి సభలో తెదేపా సభ్యులు ఆందోళనకు దిగారు. ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చకు సభ్యులు అడ్డుతగిలారు. స్పీకర్ పోడియం వద్దకు చేరి ‘జై అమరావతి’ అంటూ నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ తీవ్ర అసహనానికి గురయ్యారు. ప్రతిపక్ష సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర మనస్తాపానికి గురవుతున్నట్లు ప్రకటించి.. సభ నుంచి వెళ్లిపోయారు.
 

🥳🥳🥳

Jai Amaravathi ante antha teeeeevra manastapam kalugutundanta donga na kodukkii  , g pagal d'nge roju vachiddi jananiki kooda ani marchipotunnatunnaru okkokadu

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...