Jump to content

Cleaner gaadini


NatuGadu

Recommended Posts

On 1/20/2020 at 8:49 AM, Vishal_Ntr said:

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మహోన్నతమైన నాయకుడు అని మంత్రి కొడాలి నాని కీర్తించారు. వైఎస్ చనిపోయిన తర్వాత కూడా ప్రజల మధ్య బ్రతికే ఉన్నారని పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీలో సీఆర్‌డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడిన మంత్రి కొడాలి నాని.. వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై విపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. వైఎస్ మరణం గురించి లేనిపోనివి మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ప్రజల కోసం బ్రతికిన గొప్ప నాయకుడు అని ప్రశంసించారు. వైఎస్ లాంటి మరణం కావాలని దేవుడిని కోరుకుంటానని నాని పేర్కొన్నారు. వైఎస్ చేసిన గొప్ప పనుల వల్లే జగన్ నేడు ముఖ్యమంత్రిగా మన ముందు ఉన్నారని అన్నారు. 70 ఏళ్లు వచ్చినా తన కొడుకును గెలిపించుకోలేని చంద్రబాబు కంటే.. వైఎస్ మరణం వందరెట్లు బెటర్ అని వ్యాఖ్యానించారు.

evari madhya unte chusaado cheppamanaali

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...