Cyclist Posted November 18, 2019 Share Posted November 18, 2019 విజయసాయిరెడ్డి కి అఖిలపక్ష నేతల క్లాస్. రాష్ట్రానికి సంబంధించిన, జగన్ జైలు అంశాలు చెప్పబోతే అడ్డుకున్న పలు పార్టీల నేతలు. ఒక రాష్ట్రానికి సంభందించిన వేదిక కాదంటూ చురకలు. పార్లమెంట్ స్థాయిలో అఖిలపక్షం ఎందుకు పెడతారో నేర్చుకోవాలని హితవు. చిదంబరం పార్లమెంటు సమావేశాల్లో హాజరు అయ్యేందుకు బెయిల్ తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలన్న కాంగ్రెస్ నేతలు. జోక్యం చేసుకున్న విజయసాయిరెడ్డి. కాంగ్రెస్ ద్వంద ప్రమాణాలంటూ జగన్ జైలు శిక్ష అంశాన్ని ప్రస్తావించిన విజయసాయిరెడ్డి, ఎక్కడ ఏ అంశాన్ని మాట్లాడాలో తెలియదా అంటూ ప్రశ్నల వర్షం. చిదంబరం వ్యవహారంలో విజయసాయిరెడ్డి జోక్యం పై అసహనం వ్యక్తం చేసిన హోంమంత్రి అమిత్ షా. కాంగ్రెస్ అడగాల్సింది అడిగింది, మేము నోట్ చేసుకున్నాం, మధ్యలో మీకు వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్న దీనిపై మీరెందుకు చర్చ పెడుతున్నారు... మీకు సంభందం లేని విషయంలో మీరెందుకు స్పందిస్తున్నారన్న అమిత్ షా. జగన్ జైలు వ్యవహారాన్ని చిదంబరంకు ఎలా ముడిపెడతారని ప్రశ్నించిన కాంగ్రెస్ నేతలు. అనవసరమైన, సంభంధంలేని విషయంపై చర్చకు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించిన టికే రంగరాజన్, ఎంకే ప్రేమ్ చంద్రన్, ఇతర సభ్యులు. అఖిలపక్షానికి ఉండే ప్రాధాన్యత తెలుసుకోవాలని ప్రవర్తించాలని హితవుపలికినట్లు సమాచారం. Link to comment Share on other sites More sharing options...
boppu Posted November 18, 2019 Share Posted November 18, 2019 2 hours ago, Cyclist said: విజయసాయిరెడ్డి కి అఖిలపక్ష నేతల క్లాస్. రాష్ట్రానికి సంబంధించిన, జగన్ జైలు అంశాలు చెప్పబోతే అడ్డుకున్న పలు పార్టీల నేతలు. ఒక రాష్ట్రానికి సంభందించిన వేదిక కాదంటూ చురకలు. పార్లమెంట్ స్థాయిలో అఖిలపక్షం ఎందుకు పెడతారో నేర్చుకోవాలని హితవు. చిదంబరం పార్లమెంటు సమావేశాల్లో హాజరు అయ్యేందుకు బెయిల్ తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలన్న కాంగ్రెస్ నేతలు. జోక్యం చేసుకున్న విజయసాయిరెడ్డి. కాంగ్రెస్ ద్వంద ప్రమాణాలంటూ జగన్ జైలు శిక్ష అంశాన్ని ప్రస్తావించిన విజయసాయిరెడ్డి, ఎక్కడ ఏ అంశాన్ని మాట్లాడాలో తెలియదా అంటూ ప్రశ్నల వర్షం. చిదంబరం వ్యవహారంలో విజయసాయిరెడ్డి జోక్యం పై అసహనం వ్యక్తం చేసిన హోంమంత్రి అమిత్ షా. కాంగ్రెస్ అడగాల్సింది అడిగింది, మేము నోట్ చేసుకున్నాం, మధ్యలో మీకు వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్న దీనిపై మీరెందుకు చర్చ పెడుతున్నారు... మీకు సంభందం లేని విషయంలో మీరెందుకు స్పందిస్తున్నారన్న అమిత్ షా. జగన్ జైలు వ్యవహారాన్ని చిదంబరంకు ఎలా ముడిపెడతారని ప్రశ్నించిన కాంగ్రెస్ నేతలు. అనవసరమైన, సంభంధంలేని విషయంపై చర్చకు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించిన టికే రంగరాజన్, ఎంకే ప్రేమ్ చంద్రన్, ఇతర సభ్యులు. అఖిలపక్షానికి ఉండే ప్రాధాన్యత తెలుసుకోవాలని ప్రవర్తించాలని హితవుపలికినట్లు సమాచారం. Sigga egga.. edava.. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.