Jump to content

ఉత్తమ్ పై రేవంత్ ఫైర్.


kumar_tarak

Recommended Posts

తెలంగాణ కాంగ్రెస్ లో విబేధాలు భగ్గుమన్నాయి. కాంగ్రెస్ నాయకుల మధ్య హుజూర్ నగర్ ఉప ఎన్నిక చిచ్చుపెట్టింది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా తన భార్య పద్మావతి రెడ్డిని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే హుజూర్ నగర్ అభ్యర్థిగా పద్మావతి పేరును ఉత్తమ్ ప్రకటించడంపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్,మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. హైకమాండ్ కు చెప్పకుండా ఉప ఎన్నిక అభ్యర్థిని ఉత్తమ్ ఎలా ప్రకటిస్తారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

AICC వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతియాను రేవంత్ రెడ్డి కలిసి కంప్లెయింట్ చేశారు.ఉత్తమ్ కుమార్ రెడ్డిని సస్పెండ్ చేయాలని ఆయన కోరారు. ఉత్తమ్ కు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని రేవంత్ డిమాండ్ చేశారు. రేవంత్ అభ్యంతరాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని రేవంత్ కు కుంతియా చెప్పినట్లు సమాచారం. మూడు రోజుల క్రితం జరిగిన ఓ బహిరంగ సభలో తన సతీమణి,మాజీ ఎమ్మెల్యే పద్మావతి హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఉత్తమ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఉత్తమ్ కుమార్ రెడ్డిని సస్పెండ్ చేయాలని ఆయన కోరారు. 

Link to comment
Share on other sites

 

మా జిల్లాలో పెత్తనం ఏంటీ? : రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి కౌంటర్

 

హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక వ్యవహారం  కాంగ్రెస్ పార్టీలో మరోసారి రాజకీయం హీటెక్కిస్తుంది. ఈ విషయంపై భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అభ్యర్థి ఎంపికపై కామెంట్ చేయగా దానికి కౌంటర్ ఇచ్చిన కోమటిరెడ్డి.

మా జిల్లాల్లో వేరే జిల్లాల వారి పెత్తనం ఏంటీ? అని ప్రశ్నించారు కోమటిరెడ్డి వెంకట రెడ్డి. కార్యకర్తలంతా ఉత్తమ్ పద్మావతిని పెట్టాలని అంటున్నారని, హుజూర్‌నగర్‌లో ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలో తమకు తెలుసని, ఇప్పుడు కొత్తగా వచ్చినవారు నోరు పారేసుకోవద్దు అని, పార్టీలోకి వచ్చినవారి సలహాలు, సూచనలు తమకు అక్కరలేదని రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు.

హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతియే సరైన అభ్యర్థి అని.. రేవంత్‌రెడ్డి చెప్పే పేరు ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు. హుజూర్‌నగర్‌లో పోటీచేసేది పద్మావతియే.. గెలిచేది కాంగ్రెస్ పార్టీయే అన్నారు కోమటిరెడ్డి.
Link to comment
Share on other sites

10 minutes ago, kumar_tarak said:

 

మా జిల్లాలో పెత్తనం ఏంటీ? : రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి కౌంటర్

 

హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక వ్యవహారం  కాంగ్రెస్ పార్టీలో మరోసారి రాజకీయం హీటెక్కిస్తుంది. ఈ విషయంపై భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అభ్యర్థి ఎంపికపై కామెంట్ చేయగా దానికి కౌంటర్ ఇచ్చిన కోమటిరెడ్డి.

మా జిల్లాల్లో వేరే జిల్లాల వారి పెత్తనం ఏంటీ? అని ప్రశ్నించారు కోమటిరెడ్డి వెంకట రెడ్డి. కార్యకర్తలంతా ఉత్తమ్ పద్మావతిని పెట్టాలని అంటున్నారని, హుజూర్‌నగర్‌లో ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలో తమకు తెలుసని, ఇప్పుడు కొత్తగా వచ్చినవారు నోరు పారేసుకోవద్దు అని, పార్టీలోకి వచ్చినవారి సలహాలు, సూచనలు తమకు అక్కరలేదని రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు.

హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతియే సరైన అభ్యర్థి అని.. రేవంత్‌రెడ్డి చెప్పే పేరు ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు. హుజూర్‌నగర్‌లో పోటీచేసేది పద్మావతియే.. గెలిచేది కాంగ్రెస్ పార్టీయే అన్నారు కోమటిరెడ్డి.

Komati Reddy gadu inkaaa party lo unnadaaa? Deyyyyy akkada working president ra ayyaaaa.... not a normal MP!

Link to comment
Share on other sites

Uttam gaadu face choosi evadu vesthadu vote outside nalgonda..... revanth should sideline this aged fellas...... vallu vunte congress further weak avuthundhi..... congress should hold onto its vote bank.... revanth face ithene better.... BJP will eat into TRS vote.... 3 way contest ravali.... no one should get absolute majority.... appude KCR xtra lu cheyakonda vuntadu...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...