Jump to content

వరదనీటిలో బైఠాయించిన ఎమ్మెల్యే


goldenstar

Recommended Posts

9brk139320a.jpg

యలమంచిలి: మండలంలోని దొడ్డిపట్లలో వరదబాధితులకు నిత్యావసరాలు అందించాలని కోరుతూ.. పాలకొల్లు శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడు శుక్రవారం వరదనీటిలోనే బైఠాయించారు. అధికారులు వచ్చి న్యాయం చేసేవరకు నిరసన కొనసాగిస్తామని ఆయన తెలిపారు. దొడ్డిపట్ల పరిధిలోని సుమారు 200 గృహాల చుట్టూ గోదావరి వరదనీరు చేరింది. ఇక్కడ నివసించేవారంతా మత్స్యకారులు కావడంతో గతవారం రోజులుగా ఉపాధి కోల్పోయి నిత్యావసరాలకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో అధికారులెవ్వరూ ఈ ప్రాంతానికి రాలేదని స్థానిక మహిళలు ఆవేదన చెందడంతో ఎమ్మెల్యే నిరసనకు దిగారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...