Jump to content

BJP started attacking Jaffa


SREE_123

Recommended Posts

What is cooking.....? Looks Jaffa may not get single extra penny from center...

వైసీపీ... కుల, వారసత్వ, అవినీతి పార్టీ: బీజేపీ నేత

 

 

తిరుపతి: వైసీపీ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోతోందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. శుక్రవారం తిరుపతిలో నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు కురిపించారు. కుల, వారసత్వ, అవినీతి చర్యలకు వైసీపీ పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వం తప్పుడు, దుందుడుకు నిర్ణయాలకు పాల్పడిందని.. వైసీపీ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం మాదిరిగానే పాలన సాగిస్తోందని విమర్శించారు. ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు.
 
 
 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...