Jump to content

24 koka land for 2/-


Recommended Posts

విశాఖ శారదాపీఠానికి ఈనెల 26వ తేదీన రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట గ్రామంలో భూమి పూజ జరుగనుంది. పీఠానికి రెండెకరాల స్థలాన్ని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. రూ.24 కోట్ల విలువైన రెండెకరాల స్థలాన్ని రూ.2లకే ప్రభుత్వం కేటాయించింది. సోమవారం స్థలాన్ని శారదాపీఠం ప్రతినిధులకు అప్పగించారు. ఈ స్థలంలో ఆలయం, వేదభాషా గోష్ఠి మఠం, సంస్కృతి విద్యాసంస్థ, విద్యార్థుల వసతి గృహం, భోజనశాల, సమావేశ మందిరం నిర్మించనున్నారు. భూమిపూజ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రులు కేసీఆర్‌, వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిలు హాజరుకానున్నారు. మరోవైపు అదే రోజు శారదాపీఠం నూతన ఉత్తరాధికారి స్వాత్మానంద (కిరణ్‌కుమార్‌ శర్మ) పరిచయ కార్యక్రమం జలవిహార్‌లో జరుగనుంది. దీనికి కూడా గవర్నర్‌, ఇరు రాష్ట్రాల సీఎంలు, విశాఖ శార దాపీఠాధిపతి స్వరూపానంద స్వామి హాజరుకానున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...