Jump to content

***Live Updates****


NTR ANNA

Recommended Posts

  • Replies 281
  • Created
  • Last Reply

I felt something wrong in Hindupur.... Heavy Muslim voters at booths...Visited two boths.., Ycp guys are trying hard to buy...As usual TDP guys not taking out money as they can’t ask Balayya.....Personally I observed old age people inclined towards cbn but dey struggling hard to vote in EVM and god knows which button dey are pressing finally

Link to comment
Share on other sites

Just now, predator said:

I felt something wrong in Hindupur.... Heavy Muslim voters at booths...Visited two boths.., Ycp guys are trying hard to buy...As usual TDP guys not taking out money as they can’t ask Balayya.....Personally I observed old age people inclined towards cbn but dey struggling hard to vote in EVM and god knows which button dey are pressing finally

Uff, cfm balayya win. Inka apandi mee postlu

Link to comment
Share on other sites

11:50(IST)
గుండాలపల్లెలో ఇప్పటికీ ప్రారంభం కాని పోలింగ్‌
మధ్యాహ్నం 12గంటలు అవుతున్నా కడప జిల్లా గుండాలపల్లెలో ఇప్పటికీ పోలింగ్‌ ప్రారంభం కాలేదు. వీవీ ప్యాట్‌ మొరాయించడంతో అధికారులు పోలింగ్‌ను ప్రారంభించలేదు.

Link to comment
Share on other sites

11:54(IST)
ఎన్నికలపై ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దు: ద్వివేది
తాజా ఎన్నికలపై ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 30శాతం ఈవీఎంలు పనిచేయడం లేదని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. 

Link to comment
Share on other sites

12:02(IST)
సభాపతి కోడెలపై వైకాపా వర్గీయుల దాడి
పోలింగ్‌ సరళిని పరిశీలించడానికి వచ్చిన ఏపీ శాసన సభాపతి కోడెల శివప్రసాదరావుపై సత్తెనపల్లిలో వైకాపా వర్గీయులు దాడి చేశారు. ఆయన చొక్కాను చింపేశారు.

Link to comment
Share on other sites

12:05(IST)
దువ్వలో పోలింగ్‌ కేంద్రం వద్ద వ్యక్తి మృతి
పశ్చిమగోదావరి జిల్లా దువ్వలోని 15వ పోలింగ్‌ కేంద్రం వద్ద బండారు ముసలయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. ఓటు వేయడానికి వచ్చి ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయాడు.  

Link to comment
Share on other sites

636905806475691767.jpg
గుంటూరు: ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెచ్చిపోతున్నారు. అధికార తెలుగుదేశం పార్టీ నాయకులపై తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరుతున్న అధికారులపైనా వారు దాడులకు పాల్పడుతున్నారు. దీంతో చాలా చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.
 
తాజాగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండలం ఇనుమెట్లలో శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేశారు. అంతేకాదు, వైసీపీ కార్యకర్తలు స్పీకర్‌ కోడెల చొక్కా చింపేశారు. ఆ సమయంలో ఆయనకు అడ్డుగా నిలిచిన గన్‌మెన్లపై రాళ్లతో దాడి చేశారు. దీంతో వాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Link to comment
Share on other sites

12:19(IST)
తాడిపత్రిలో వైకాపా దుశ్చర్య
అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైకాపా నాయకులు చేసిన మూకుమ్మడి దాడిలో తెదేపా నేత సిద్ధా భాస్కర్‌రెడ్డి మృతి చెందాడు.

sidda-bhaskar.jpg

Link to comment
Share on other sites

2 minutes ago, rajanani said:
636905806475691767.jpg
గుంటూరు: ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెచ్చిపోతున్నారు. అధికార తెలుగుదేశం పార్టీ నాయకులపై తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరుతున్న అధికారులపైనా వారు దాడులకు పాల్పడుతున్నారు. దీంతో చాలా చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.
 
తాజాగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండలం ఇనుమెట్లలో శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేశారు. అంతేకాదు, వైసీపీ కార్యకర్తలు స్పీకర్‌ కోడెల చొక్కా చింపేశారు. ఆ సమయంలో ఆయనకు అడ్డుగా నిలిచిన గన్‌మెన్లపై రాళ్లతో దాడి చేశారు. దీంతో వాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

koduku emi pikutunnadu, uttha janala meda bagane recchipothadu ga

Link to comment
Share on other sites

1 minute ago, Kiran Edara said:

12:19(IST)
తాడిపత్రిలో వైకాపా దుశ్చర్య
అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైకాపా నాయకులు చేసిన మూకుమ్మడి దాడిలో తెదేపా నేత సిద్ధా భాస్కర్‌రెడ్డి మృతి చెందాడు.

Jc kante pedda faction leader ledu elections lo tadipatri lo akade murder ante

Link to comment
Share on other sites

17 minutes ago, Kiran Edara said:

12:19(IST)
తాడిపత్రిలో వైకాపా దుశ్చర్య
అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైకాపా నాయకులు చేసిన మూకుమ్మడి దాడిలో తెదేపా నేత సిద్ధా భాస్కర్‌రెడ్డి మృతి చెందాడు.

sidda-bhaskar.jpg

Em jarigindhi ayya.....government and police tharavtha....asalu ila chanipovadam enti...people and cadre should give fitting reply...

Link to comment
Share on other sites

12:35(IST)
రాయచోటిలో ఇప్పటికీ పనిచేయని ఈవీఎంలు
మధ్యాహ్నం 12.30గంటలు దాటినా కడప రాయచోటి నియోజక వర్గం 45వ పోలింగ్ స్టేషన్‌లో పార్లమెంట్ ఓట్ల ఈవీఎం ఇప్పటి వరకు పనిచేయలేదు. రెండు సార్లు మార్చిన ఇంకా అదే పరిస్థితి

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...