Jump to content

***Live Updates****


NTR ANNA

Recommended Posts

  • Replies 281
  • Created
  • Last Reply

 

ఈవీఎంను బద్దలుకొట్టిన జనసేన అభ్యర్థి

break4a_25.jpg

అనంతపురం: అనంతపురం జిల్లా గుంతకల్‌ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి ఈవీఎంను పగులగొట్టారు. గుత్తి బాలికోన్నత పాఠశాల 183వ నంబర్‌ పోలింగ్‌ బూత్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇక్కడకు వచ్చిన జనసేన అభ్యర్థి మదుసూదన్‌ గుప్తా.. ఓటింగ్‌ ఛాంబర్‌లో శాసనసభ, పార్లమెంట్‌ అనే పేర్లు సరిగా రాయలేదని పోలింగ్‌ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సర్ది చెప్పడానికి అధికారులు ప్రయత్నించినా వినని గుప్తా.. వెంటనే అక్కడున్న ఈవీఎం యంత్రాన్ని నేలకేసి కొట్టారు. దీంతో ఈవీఎం పగిలిపోయింది. ఆయనను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...