Jump to content

radha


Recommended Posts

చంద్రబాబు మళ్లీ సీఎం కావాలంటూ వంగవీటి రాధా శ్రీయాగం
03-04-2019 19:52:05
 
636899179248233084.jpg
విజయవాడ: చంద్రబాబు మళ్లీ విజయం సాధించాలంటూ వంగవీటి రాధా ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీయాగం పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసింది. ప్రజల సుఖసంతోషాలతో  పాటు పవిత్ర నదీజలాల సంరక్షణకు చంద్రబాబు నాయుడు మరోసారి సీఎం కావాలని కోరుతూ మూడు రోజులుగా రుత్విక్‌ల ఆధ్వర్యంలో వంగవీటి రాధా కుటుంబ సమేతంగా శ్రీయాగాన్ని నిర్వహించారు. మూడో రోజు నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమానికి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులతో శ్రీయాగం నిర్వహించామని, కులమతాలకు అతీతంగా అందరూ కలిసి ఉండాలని, ఆంధ్ర రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండాలని యాగం నిర్వహించినట్లు వంగవీటి రాధా తెలిపారు. 
 
Tags : Chandrababu, vangaveeti radha, sriyagam
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...