Jump to content

44 lakhs votes added in TG after assembly elections


Ramesh39

Recommended Posts

మూడు కోట్లకు చేరనున్న ఓటర్లు
రాష్ట్రంలో కాస్త అటూ ఇటుగా ఓటర్లు 3 కోట్లకు చేరుకుంటారని అంచనా. ఇప్పటికే 2.96 కోట్లమంది ఉన్నారు. ఓటు నమోదుకు మరో రెండురోజుల వ్యవధి ఉంది. గతంలో వచ్చిన దరఖాస్తుల్లో విచారణ నిర్వహించాల్సినవి మరో లక్ష వరకు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు 44 లక్షలమంది ఓటర్లు చేరారు. ఇంత సంఖ్యలో చేరటం రికార్డు. రాష్ట్ర జనాభా 3.8 కోట్లమంది ఉన్నారు. ఓటర్లు 3 కోట్లు అంటే ఓటర్ల జాబితా ఆరోగ్యకరంగా ఉన్నట్లు’’ అని డాక్టర్‌ రజత్‌కుమార్‌ వివరించారు.

Link to comment
Share on other sites

రాష్ట్ర జనాభా 3.8 కోట్లమంది ఉన్నారు. ఓటర్లు 3 కోట్లు అంటే ఓటర్ల జాబితా ఆరోగ్యకరంగా ఉన్నట్లు’’ అని డాక్టర్‌ రజత్‌కుమార్‌ వివరించారు.:dontgetit:

Link to comment
Share on other sites

3 minutes ago, gutta_NTR said:

రాష్ట్ర జనాభా 3.8 కోట్లమంది ఉన్నారు. ఓటర్లు 3 కోట్లు అంటే ఓటర్ల జాబితా ఆరోగ్యకరంగా ఉన్నట్లు’’ అని డాక్టర్‌ రజత్‌కుమార్‌ వివరించారు.:dontgetit:

Idi nizam ga vaade ante vaadentha vedavo ardam avuthundi .. ante 18 yrs lopu 80 lacs yena vundi 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...