Jump to content

Payyavula


Recommended Posts

మార్చి రెండో తారీఖున కేసు నమోదు చేస్తే ఫిబ్రవరి 23 వ తారీకున it గ్రిడ్ సంస్థ  పై రాత్రిపూట ఎందుకు దాడి చేశారు తెలంగాణ పోలీసులు.- కేశవ్

Link to comment
Share on other sites

ఫిబ్రవరి 23కు ముందే వైసీపీ నేతలు ప్లాన్‌ చేశారు’
06-03-2019 21:45:11
 
636875056782348912.jpg
అమరావతి: ఐటీ గ్రిడ్‌ సంస్థపై దాడి చేసి టీడీపీ కీలక సమాచారం దొంగిలించారని ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అన్నారు. ఫిబ్రవరి 23కు ముందే వైసీపీ నేతలు ఐటీ అధికారులను కలిసి ప్లాన్‌ చేశారని ఆయన తెలిపారు. సరైన సమయంలో ఆ వ్యక్తుల వివరాలు బయటపెడతామని చెప్పారు. తెలంగాణ పోలీసులు ఈ కుట్రను అమలు చేశారని ఆరోపించారు. 23న ఐటీ గ్రిడ్‌పై దాడి చేసి అశోక్‌ను, ఉద్యోగులను విచారించింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. మార్చి 2 అర్థరాత్రి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి టీడీపీ కీలక సమాచారం దొంగిలించారని కేశవ్‌ వ్యాఖ్యానించారు. డేటా చోరీ కుట్రలో పోలీస్‌ కమిషనర్‌ ఉన్నారో లేదో తేలాలని డిమాండ్ చేశారు. విజయసాయి రెడ్డి ఫిర్యాదు చేస్తే పేరు లోకేశ్వర్‌ రెడ్డిగా మార్చారన్నారు. రెండో ఫిర్యాదు దశరథరామిరెడ్డితో చేయించారని తెలిపారు. మార్చి 2న కేసు నమోదు చేస్తే 3వ తేదీ అశోక్‌ పరారీలో ఉన్నాడని ఎలా చెబుతారని ప్రశ్నించారు. టీడీపీ కీలక సమాచారం దొంగిలించి జగన్‌కు ఇచ్చారని పయ్యావుల కేశవ్‌ తెలిపారు.
Link to comment
Share on other sites

1 hour ago, Saichandra said:

మార్చి రెండో తారీఖున కేసు నమోదు చేస్తే ఫిబ్రవరి 23 వ తారీకున it గ్రిడ్ సంస్థ  పై రాత్రిపూట ఎందుకు దాడి చేశారు తెలంగాణ పోలీసులు.- కేశవ్

Keshav: KTR is too big for u guys to respond anta..his driver said my boss did so because TDP Govt can't do a F abt it

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...