Jump to content

Kodangal TRS


rajanani

Recommended Posts

కొడంగల్: మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఎన్నికల అధికారులకు పెద్ద మొత్తంలో నగదు దొరికింది. జగన్నాథరెడ్డి ఫామ్‌హౌస్‌లో పెద్దమొత్తంలో నగదు బయటపడింది. దాదాపు రూ.15 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.  అయితే వీటిని  టీఆర్ఎస్ నేతలు కొట్టి పారేసినప్పటికీ, ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ దీన్ని ధృవీకరించడం సంచలనంగా మారింది. అధికార పార్టీకి చెందిన ఇద్దరి ఇళ్లలో సోదాలు జరిగాయని, సోదాకు సంబంధించిన పూర్తి వివరాలను గురువారం మీడియాకు తెలియజేస్తామని రజత్ కుమార్ తెలిపారు. పట్టుబడిన నగదంతా టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి సమీప బంధువునివిగా భావిస్తున్నారు. ఐటీ సోదాలతో కొడంగల్ రాజకీయాల్లో కలకలం రేగింది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...