Jump to content

టీజేఎస్, టీడీపీకి షాకిచ్చిన కాంగ్రెస్


koushik_k

Recommended Posts

Mana target Telengana kaadu AP 

single ga poi vunte 1 or none and we are now in around 8 winning situation . 

JS and Ysrcp ikkada Kootami vodipovalani valla reddy votes ni Kooda Ap lo CM reddy avvali anukontunnaru kaani Tg lo reddy CM ki not supporting so our target is 

Kootami to win and HIt Modi + KCR + Jagan + JS 

kootami gelavakunda Enni TDP gelichina avi again TRS lo join Avuthayi max so kootami to win 

Link to comment
Share on other sites

  • Replies 128
  • Created
  • Last Reply
8 minutes ago, raghu6 said:

Mana target Telengana kaadu AP 

single ga poi vunte 1 or none and we are now in around 8 winning situation . 

JS and Ysrcp ikkada Kootami vodipovalani valla reddy votes ni Kooda Ap lo CM reddy avvali anukontunnaru kaani Tg lo reddy CM ki not supporting so our target is 

Kootami to win and HIt Modi + KCR + Jagan + JS 

kootami gelavakunda Enni TDP gelichina avi again TRS lo join Avuthayi max so kootami to win 

Ila aytheee Anni congresskeee ichaylsindiii oka kkp slingampally Uppal unchukuni rest vallakee baga chance undi TDP kantee..

Vallu isthanavveeega adigindi vellu extra EMI adigtaru...TDP valla vallaki use lekapothe vallu allaince ki raru kadhaaaa 

Link to comment
Share on other sites

1 minute ago, Godavari said:

Ila aytheee Anni congresskeee ichaylaindiii oka kkdp slingampally Uppal unchukuni vallakee baga chance undi TDP kantee..

 Vallu isthanavveeega adigindi vellu extra EMI adigtaru...TDP valla vallaki use lekapothe vallu allaince ki raru kadhaaaa 

+1 . 

Link to comment
Share on other sites

Dear DB members, there are 4-5 people - please ignore their posts. Praja Kutami already achieved a lot from zero.

if it wins, enjoy. if it loses - don't feel bad. There are lot of positives happened for TTDP in last 2 months especially in last 1 week.

 

1. They highlight small issues as big problems

2. They don't make any positive comments on big positives

3. They try to make comments on cbn's skills basing on small issues

4. For them, small moves by KCR, Pawan, Jagan - look like trend setting moves.

5. Criticism is good but only criticism....see the difference

 

Link to comment
Share on other sites

1 minute ago, nvkrishna said:

Dear DB members, there are 4-5 people - please ignore their posts. Praja Kutami already achieved a lot from zero.

if it wins, enjoy. if it loses - don't feel bad. There are lot of positives happened for TTDP in last 2 months especially in last 1 week.

 

1. They highlight small issues as big problems

2. They don't make any positive comments on big positives

3. They try to make comments on cbn's skills basing on small issues

4. For them, small moves by KCR, Pawan, Jagan - look like trend setting moves.

5. Criticism is good but only criticism....see the difference

 

Bro ground situation enti? Kootami winning chances ? 

TRS matram raakoodadu e sari , I wish they get pertained to 25 seats 

Link to comment
Share on other sites

14 minutes ago, NTR2727 said:

Bro ground situation enti? Kootami winning chances ? 

TRS matram raakoodadu e sari , I wish they get pertained to 25 seats 

Ippatikaithe...tight situation

Whoever campaign well & set agenda will win

But, some db members from telangana (Like Raghu, Anil etc) are saying somewhat easy win for Praja Kutami.

Chuddaam

Link to comment
Share on other sites

2 minutes ago, Chandasasanudu said:

Ttdp literally failed in negotiation...no second thought...but ts konnala kritham posts current posts compare cheyandi???..,tdp meeda oka positive undadu..monnati daka cbn modi ki bhayapaddadu annadu..dhairyam ledu annadu..edo okala edavatam thappa emi undadu

I'm going along with whatever CBN decided chandas ... he's the boss ... he knows best ... I'm not going to second guess ... I'll go from there ... 

Link to comment
Share on other sites

కాంగ్రెస్సా... మజాకా!
కాంగ్రెస్సా... మజాకా!
18-11-2018 00:32:58
 
636780979770043703.jpg
మిత్ర ధర్మాలు, కూటమి కట్టుబాట్లు, కనీస ఉమ్మడి కార్యక్రమం, సహజ స్నేహితులు, వాటా పాఠాలు, గౌరవ మర్యాదలు, శిఖరాగ్ర చర్చలు, అధిష్ఠానం నిర్ణయాలు, అందరికీ సమాన న్యాయం... లాంటి థీయరీలు కాంగ్రెస్‌ పుస్తకంలో అనేకం ఉంటాయి. కానీ
ప్రాక్టికల్‌గా అంతిమ ఫలితం మాత్రం కాంగ్రెస్‌కే!
 
స గం గ్లాసు నిండి ఉంది.
అంటే సగం గ్లాసు ఖాళీగా ఉంది అని కూడా అర్థం.
దీన్ని గణిత సమీకరణంగా మారిస్తే..
అర (1/2) గ్లాసు నిండి ఉంది= అర (1/2) గ్లాసు ఖాళీగా ఉంది.
ఈక్వల్‌కు ఇరువైపులా ఉన్న సమాన రాశుల్ని తొలగించవచ్చు అంటుంది గణిత సూత్రం.
సో అటూ ఇటూ ఉన్న అరను తొలగిస్తే మిగిలేది...
గ్లాసు నిండి ఉంది= గ్లాసు ఖాళీగా ఉంది!
గ్లాసు నిండి ఉండడం, ఖాళీగా ఉండడం ఒకటి కాదు కదా! లెక్కలో ఏ తప్పూ లేదు. ప్రాక్టికల్‌ చేసినప్పుడే, ప్రాక్టికల్‌గా చూసినపుడే సమస్యంతా! రాజకీయాలు కూడా అంతే.
 
ఎందుకంటే..
కోదండరాంసారు ‘రాజకీయాల్లోకి వస్తున్నా’ అన్నప్పుడు... నికార్సైన తెలంగాణ పార్టీ మరోటి వస్తుందని అభిమానులు ఆశించారు. తమకొక వేదిక దొరికిందని విస్మృత ఉద్యమకారులు ఆనందించారు. టీజేఎస్‌ ఏర్పడింది. కానీ అస్తిత్వ పోరాటం నుంచి ఆవిర్భవించిన ఈ పార్టీ, ఆదిలోనే అస్తిత్వ సంక్షోభంలో చిక్కుకుంది. ‘కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు’ అంటూ టీజేఎస్‌ కాంగ్రెస్‌ పంచన చేరింది. లేదా కాంగ్రెసే టీజేఎస్‌ను తనతో చేర్చుకుంది. కాంగ్రెసేమో ‘వేయి యుద్ధముల ఆరితేరిన’ యోధ. కోదండేమో ‘కోట్ల– ఓట్ల’ రాజకీయాలకు కొత్త. హనుమంతుడి ముందు కుప్పిగంతుల్లా మారింది వ్యవహారం! ఆదిలో కూటమిలో టీజేఎస్‌ ఓ అ–సమాన భాగస్వామి! టీ– కాఫీ చర్చలు మొదలయ్యాయి. హైదరాబాద్‌– ఢిల్లీ విమానాల రొద చెవుల్లో నిండిపోయింది. రోజులు, వారాలు గడిచిపోయాయి. మాటలే తప్ప సీట్లు తేలలేదు. రోజుకో కొత్త సాకు. మీకు పది సీట్లే ఎక్కువ. అవీ గెలిచే అవకాశం లేదనుకోండి! అయినా మీ పార్టీ ఎవరికి తెలుస్తుంది? అగ్గి పెట్టె గుర్తును ఎవరు గుర్తుపడతారు?! మీ వాళ్లూ చేతి గుర్తుపైనే పోటీ చేస్తే పోలా!
 
అయినా పోటీ చేయడానికి మీకు అభ్యర్థులేరీ? మీరు పోటీ చేయడం అంత అవసరమా? ప్రచారం చేస్తే చాలదా? అంటూ మర్యాదగా రోజుకో మెట్టూ కిందకి దించుతూ వచ్చేశారు. పైగా ‘మన మహా కూటమి చైర్మన్‌ మీరే’ అంటూ రోజుకోసారి అత్యున్నత మర్యాద ప్రదర్శన! చివరికిది ఎక్కడిదాకా వెళ్లిందంటే... పార్టీకి గణనీయ సంఖ్యలో సీట్ల వాటా సాధించాల్సిన కోదండరాంసారు, తన కోసం జనగామనైనా దక్కించుకోలేని పరిస్థితి! ప్రభుత్వం ఏర్పడ్డాక తనకు కనీసం మంత్రి పదవి ఇవ్వాలని తీర్మానం చేసుకునే దుస్థితి! ఎన్నికలప్పటి హామీలు అయిపోయాయి. ఇక ఎన్నికల తర్వాత నెరవేర్చాల్సిన వాటి గురించి వాగ్దానాలు!
ఈ మాత్రం దానికేనా మనం పార్టీ పెట్టింది! అంటూ సహచరుల మూతి విరుపులు... కోదండంసారు ఈ ‘రాజీ’కీయాల్లోకి రాకుంటేనే బాగుండేది. కనీసం ప్రెజర్‌ గ్రూపుగానైనా పనికొచ్చేవారు అంటూ అభిమానుల ఆవేదనలు! ‘..కాంగ్రెస్‌ను నమ్మొద్దని చెప్పేదిందువల్లే’ అంటూ పరిశీలకుల ముక్తాయింపులు! అందుకే...
 
రాజనీతి చెప్పడం వేరు. రాజకీయాలు చేయడం వేరు!
థియరీ వేరు.. ప్రాక్టికల్స్‌ వేరు!
వ్యూహ రచన కాంగ్రెస్‌కు మాత్రమే తెలిసిన విద్య. తోక కోసి సున్నం పెట్టిన తొమ్మిది నెలల తర్వాతగానీ కోసిన సంగతి తెలియనివ్వనంత నేర్పరి– పనితనం దాని సొంతం. ఇదిగో అదుగో అంటూ టీజేఎస్‌ను, సీపీఐని అది చర్చల్లో ముంచింది. ఉమ్మడి వేదికపై ఘనంగా అభ్యర్థుల్ని ప్రకటిద్దామని ఊరించింది. రోజులు గడిచేకొద్దీ బార్‌గెయినింగ్‌ పవర్‌ పెరుగుతుందని, ఇంకో రెండుమూడు సీట్లు ఎక్కువ దక్కుతాయని మిత్రులు అనుకున్నారు. అంతలోనే, వారు నివ్వెరపోయి చూస్తుండగానే, ‘ఇదీ మా తొలి జాబితా’ అంటూ అర్ధరాత్రి హఠాత్తుగా కాంగ్రెస్‌ తన అభ్యర్థుల్ని ప్రకటించుకుంది. సహజంగానే అందులో రెడ్లెక్కువ. మరింత సహజంగా బీసీల లొల్లి మొదలు. మొదలవుతుందని కాంగ్రెస్‌కూ తెలుసు. మొదలవ్వాలనేదే దాని ఎత్తుగడ కూడా! చివరికి ‘బీసీలు ఆగ్రహిస్తే అసలుకే మోసమొస్తుంది. ఈ సంగతి మీకు తెలియనిది కాదు కదా’ అంటూ కోదండ కోరిన జనగామ సీటుకు నో చెప్పింది. పైగా ‘చూశారా... బీసీలెంత గొడవ చేస్తున్నారో.. అందువల్ల మీరు బీసీలకు ఎక్కువ టికెట్లివ్వండి. మీ వద్ద మనుషులు లేకుంటే చెప్పండి... మా వాళ్లను ఇస్తాం’ అని టీజేఎస్‌ టికెట్లను కూడా తన మనుషులకు కట్టబెట్టే అద్భుతమైన ఆఫర్‌ ఇచ్చింది.
 
జనగామ దక్కినట్టే అనుకుని టీజేఎస్‌ ఆఫీసుకు వేసిన రంగుల ఖర్చు గోడకు కొట్టిన సున్నం మాదిరే అయిపోయింది. ‘‘కోదండ కోరితే ఎలా కాదంటాం? కూటమి చైర్మన్‌ మాటను కాదనగలమా?’’ అని ఖుంటియా, భక్తచరణ్‌దాస్‌ దీర్ఘాలు తీసినప్పుడే, ‘ఆట ఆడు–వారి మాటలకు అర్థాలే వేరులే’ అన్న సంగతి అందరికీ అర్థమైంది.. ఒక్క టీజేఎస్‌కు తప్ప! అయినా కాంగ్రెస్‌కు కోదండ కావాలిగానీ ఆయన పార్టీ కాదు. కోదండ ఇమేజ్‌ కావాలిగానీ టీజేఎస్‌ కాదు. కోదండకున్న తెలంగాణ ఫేస్‌వాల్యూ కావాలిగానీ ఆయన ఎదుగుదల కాదు. కోదండతో వచ్చే ఓట్లు కావాలిగానీ, కోదండకిచ్చే సీట్లు కాదు. తాను ప్రధాన ప్రత్యామ్నాయంగా ఉన్న తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీని చేజేతులా పెంచిపోషించడానికి కాంగ్రెస్‌ ముఖ్యులు ఏమైనా తెలివి తక్కువవారా? అందుకే కాంగ్రెస్‌లో పుట్టి... పుట్టుపూర్వోత్తరాలు బాగా పట్టుకున్న తెలుగుదేశం చంద్రబాబు, తెలివిగా 14 సీట్లు ముందే తీసేసుకుని... ‘తాంబూలాలిచ్చేశాం..’ అంటూ తాను తప్పుకున్నారు! అందుకే...
 
రాజకీయ నాయకుడు వేరు. అధ్యాపకులు వేరు. రాజకీయాల్లో
థియరీని పక్కనబెట్టైనా ప్రాక్టికల్సే ముఖ్యం
రాజకీయమంటే కాంగ్రెస్‌ దగ్గరే నేర్చుకోవాలి. కేసీఆర్‌ను గెలవాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు. చీలకూడదంటే కూటమి కట్టాలి. కూటమి కట్టాలంటే పార్టీలు కావాలి. ఆ పార్టీల్లో బలమున్నది తెలుగుదేశానికి. చంద్రబాబు వల్ల తమకు అంటుకునే తెలంగాణ వ్యతిరేకతను నిరోధించడానికి కోదండ పార్టీ సెంటిమెంటు కావాలి. సీపీఐకున్న ఆర్గనైజ్డ్‌ వోటు కావాలి. తెలంగాణలో గెలవడమనేది చంద్రబాబుకు, కోదండకు అహంభావాల సమస్య. కానీ లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు రాజకీయ అవసరం, అనివార్యత! తన అవసరాన్ని మిత్రుల అవసరంగా భ్రమింపజేయడమే కాంగ్రెస్‌ తెలివి. ‘కేసీఆర్‌ మళ్లీ గెలిస్తే మీకెన్ని ఇబ్బందులు?’ అని చంద్రబాబును... ‘మిమ్మల్ని దారుణంగా అణచివేసిన కేసీఆర్‌పై ప్రతికారం తీర్చుకోరూ!’ అని కోదండను... ‘తోటి కోడల్లాంటి సీపీఎం నవ్వకూడదంటే నువ్వు ఒక్కసీటైనా గెలవద్దూ!’ అని సీపీఐనీ.. ముగ్గులోకి దించింది కాంగ్రెస్‌! చివరికి జరిగింది ఏమిటంటే... కూటమిలో కొనసాగడం.. కాంగ్రెస్‌ కన్నా మిత్రులకే పెద్ద అవసరంగా, పరువు సమస్యగా మారిపోయింది. ‘ఎగదీస్తే గోహత్య... దిగదీస్తే బ్రహ్మహత్య’ అన్న పరిస్థితిలో ‘ఏదేమైనా... కాంగ్రెస్‌ సీట్లిచ్చినా ఇవ్వకున్నా... మేం కూటమిలోనే ఉంటాం... సీట్లు కాదు; కేసీఆర్‌ను దించడమే ముఖ్యం’ అని మిత్రులు... ఆత్మ బలిదానాల ప్రతిజ్ఞ చేసేంత ఇర్రివర్సబుల్‌ సిచ్యుయేషన్‌ కల్పించింది.
 
కాంగ్రెస్‌ అంతే! ముందు తను మన ఇంటికి వస్తుంది. తర్వాత మనల్ని తన ఇంటికి రప్పించుకుంటుంది. అవసరమైతే మళ్లీ తానే మన ఇంటికి వస్తుంది. అయితే వీటిలో ఏది జరిగినా, ఫలితంలో పెద్దగా తేడా ఏమీ ఉండదు. ఎందుకంటే అంతిమంగా కాంగ్రెస్‌ తాననుకున్నదే చేస్తుంది. మనతోనూ అదే చేయిస్తుంది. అది రాజీపడ్డట్టు నటిస్తుంది. మనం రాజీ పడాల్సి వస్తుంది. చివరిదాకా మనం కాంగ్రెస్‌ను వాడుకుంటున్నాం అనుకుంటాం. కానీ చివరికి దానిచే వాడుకోబడతాం. రేవంత్‌రెడ్డి అన్నట్టు కాంగ్రెస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లాంటిది. అక్కడ ఎవరాట వారు ఆడుకుంటుంటారు. ‘ఎవరి ఆటలో చేరితే బెటర్‌’ అని మనం ఆలోచించేలోపే... వారంతా ఆట ముగించి కలసికట్టుగా మైదానం బయటకొచ్చేస్తారు. మిత్ర ధర్మాలు, కూటమి కట్టుబాట్లు, కనీస ఉమ్మడి కార్యక్రమం, సహజ స్నేహితులు, వాటా పాఠాలు, గౌరవ మర్యాదలు, శిఖరాగ్ర చర్చలు, అధిష్ఠానం నిర్ణయాలు, అందరికీ సమాన న్యాయం... లాంటి థీయరీలు కాంగ్రెస్‌ పుస్తకంలో అనేకం ఉంటాయి. కానీ ప్రాక్టికల్‌గా అంతిమ ఫలితం మాత్రం కాంగ్రెస్‌కే! అందుకే...
 
కాంగ్రెస్‌ వేరు.. మిగతాపార్టీలన్నీ వేరు. కాంగ్రెస్‌ ఏం థియరీ
చెప్పిందన్నది కాదు; ప్రాక్టికల్‌గా ఏం చేసిందన్నదే ముఖ్యం!
చివరాఖరు: కాంగ్రెస్‌ రాజకీయాన్ని ఔపోశన పట్టిన వ్యక్తి, అందులోనే పుట్టి తర్వాత బాగా పెరిగిన అనితర సాధ్యుడు కేసీఆర్‌. అటు ఉద్యమకాలంలో అయినా, ఇటు అధికారంలో ఉన్నప్పుడైనా ఆయన కాంగ్రెస్‌తో టామ్‌ అండ్‌ జెర్రీ రేస్‌ ఆడారే తప్ప తన తోక ఎప్పుడూ దాని చేతికి చిక్కనివ్వలేదు. కాంగ్రెస్‌ను తెలంగాణ ముగ్గులోకి దించడం దగ్గర్నుంచి.. జేఏసీలో చేర్చి జేజమ్మగా మార్చడం దాకా... ప్రత్యేక తెలంగాణ ప్రకటించడం దగ్గర్నుంచి... ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేదాకా.. ఆట కేసీఆర్‌ది. ఆడింది కాంగ్రెస్‌! చివరికి తెలంగాణ ఇస్తే టీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తానన్న మాటపైనా అంతే! ‘అన్న మాట ప్రకారం విలీనానికి నేను సిద్ధం. అయితే తెలంగాణలో మీ పార్టీని నడిపించే నాయకులు లేరు. ఆ బాధ్యత నాకు అప్పగించండి’ అని జుట్టు అందించినట్టే అందించి సోనియాను అందలమడిగాడు కేసీఆర్‌. ‘ఆ విషయం మీరు ఆజాద్‌తో మాట్లాడండి’ అన్నది ఆమె తన సహజ రాచరిక శైలిలో! ఆజాద్‌తో, ఆహ్మద్‌పటేల్‌తో, దిగ్విజయ్‌తో, ద్వివేదితో మాట్లాడితే... ఇప్పుడు కోదండకు జరిగినట్టే జరుగుతుందని.. కేసీఆర్‌కు అప్పుడే అయిదేళ్ల క్రితమే తెలుసు! అందుకే ‘ఇది కుదిరే పని కాదురా.. పోదాం పద’ అని హరీశ్‌తో చెప్పి ఎన్నికల్లో ఒంటరిగా టీఆర్‌ఎస్‌ జెండా ఎత్తాడు. జంటగా జనం జై కొట్టారు. గుప్పెడు సీట్లే ఇవ్వని కాంగ్రెస్‌ ‘చేతి’ నుంచి ఏకంగా తెలంగాణ రాష్ట్రాన్ని తేవడం, తేగలగడం ఎంత కష్టమో ఇప్పటికైనా అర్థమవుతోందా?! ఏమంటారు ప్రొఫెసర్‌గారూ!
Link to comment
Share on other sites

3 minutes ago, RamaSiddhu J said:
కాంగ్రెస్సా... మజాకా!
కాంగ్రెస్సా... మజాకా!
18-11-2018 00:32:58
 
636780979770043703.jpg
మిత్ర ధర్మాలు, కూటమి కట్టుబాట్లు, కనీస ఉమ్మడి కార్యక్రమం, సహజ స్నేహితులు, వాటా పాఠాలు, గౌరవ మర్యాదలు, శిఖరాగ్ర చర్చలు, అధిష్ఠానం నిర్ణయాలు, అందరికీ సమాన న్యాయం... లాంటి థీయరీలు కాంగ్రెస్‌ పుస్తకంలో అనేకం ఉంటాయి. కానీ
ప్రాక్టికల్‌గా అంతిమ ఫలితం మాత్రం కాంగ్రెస్‌కే!
 
స గం గ్లాసు నిండి ఉంది.
అంటే సగం గ్లాసు ఖాళీగా ఉంది అని కూడా అర్థం.
దీన్ని గణిత సమీకరణంగా మారిస్తే..
అర (1/2) గ్లాసు నిండి ఉంది= అర (1/2) గ్లాసు ఖాళీగా ఉంది.
ఈక్వల్‌కు ఇరువైపులా ఉన్న సమాన రాశుల్ని తొలగించవచ్చు అంటుంది గణిత సూత్రం.
సో అటూ ఇటూ ఉన్న అరను తొలగిస్తే మిగిలేది...
గ్లాసు నిండి ఉంది= గ్లాసు ఖాళీగా ఉంది!
గ్లాసు నిండి ఉండడం, ఖాళీగా ఉండడం ఒకటి కాదు కదా! లెక్కలో ఏ తప్పూ లేదు. ప్రాక్టికల్‌ చేసినప్పుడే, ప్రాక్టికల్‌గా చూసినపుడే సమస్యంతా! రాజకీయాలు కూడా అంతే.
 
ఎందుకంటే..
కోదండరాంసారు ‘రాజకీయాల్లోకి వస్తున్నా’ అన్నప్పుడు... నికార్సైన తెలంగాణ పార్టీ మరోటి వస్తుందని అభిమానులు ఆశించారు. తమకొక వేదిక దొరికిందని విస్మృత ఉద్యమకారులు ఆనందించారు. టీజేఎస్‌ ఏర్పడింది. కానీ అస్తిత్వ పోరాటం నుంచి ఆవిర్భవించిన ఈ పార్టీ, ఆదిలోనే అస్తిత్వ సంక్షోభంలో చిక్కుకుంది. ‘కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు’ అంటూ టీజేఎస్‌ కాంగ్రెస్‌ పంచన చేరింది. లేదా కాంగ్రెసే టీజేఎస్‌ను తనతో చేర్చుకుంది. కాంగ్రెసేమో ‘వేయి యుద్ధముల ఆరితేరిన’ యోధ. కోదండేమో ‘కోట్ల– ఓట్ల’ రాజకీయాలకు కొత్త. హనుమంతుడి ముందు కుప్పిగంతుల్లా మారింది వ్యవహారం! ఆదిలో కూటమిలో టీజేఎస్‌ ఓ అ–సమాన భాగస్వామి! టీ– కాఫీ చర్చలు మొదలయ్యాయి. హైదరాబాద్‌– ఢిల్లీ విమానాల రొద చెవుల్లో నిండిపోయింది. రోజులు, వారాలు గడిచిపోయాయి. మాటలే తప్ప సీట్లు తేలలేదు. రోజుకో కొత్త సాకు. మీకు పది సీట్లే ఎక్కువ. అవీ గెలిచే అవకాశం లేదనుకోండి! అయినా మీ పార్టీ ఎవరికి తెలుస్తుంది? అగ్గి పెట్టె గుర్తును ఎవరు గుర్తుపడతారు?! మీ వాళ్లూ చేతి గుర్తుపైనే పోటీ చేస్తే పోలా!
 
అయినా పోటీ చేయడానికి మీకు అభ్యర్థులేరీ? మీరు పోటీ చేయడం అంత అవసరమా? ప్రచారం చేస్తే చాలదా? అంటూ మర్యాదగా రోజుకో మెట్టూ కిందకి దించుతూ వచ్చేశారు. పైగా ‘మన మహా కూటమి చైర్మన్‌ మీరే’ అంటూ రోజుకోసారి అత్యున్నత మర్యాద ప్రదర్శన! చివరికిది ఎక్కడిదాకా వెళ్లిందంటే... పార్టీకి గణనీయ సంఖ్యలో సీట్ల వాటా సాధించాల్సిన కోదండరాంసారు, తన కోసం జనగామనైనా దక్కించుకోలేని పరిస్థితి! ప్రభుత్వం ఏర్పడ్డాక తనకు కనీసం మంత్రి పదవి ఇవ్వాలని తీర్మానం చేసుకునే దుస్థితి! ఎన్నికలప్పటి హామీలు అయిపోయాయి. ఇక ఎన్నికల తర్వాత నెరవేర్చాల్సిన వాటి గురించి వాగ్దానాలు!
ఈ మాత్రం దానికేనా మనం పార్టీ పెట్టింది! అంటూ సహచరుల మూతి విరుపులు... కోదండంసారు ఈ ‘రాజీ’కీయాల్లోకి రాకుంటేనే బాగుండేది. కనీసం ప్రెజర్‌ గ్రూపుగానైనా పనికొచ్చేవారు అంటూ అభిమానుల ఆవేదనలు! ‘..కాంగ్రెస్‌ను నమ్మొద్దని చెప్పేదిందువల్లే’ అంటూ పరిశీలకుల ముక్తాయింపులు! అందుకే...
 
రాజనీతి చెప్పడం వేరు. రాజకీయాలు చేయడం వేరు!
థియరీ వేరు.. ప్రాక్టికల్స్‌ వేరు!
వ్యూహ రచన కాంగ్రెస్‌కు మాత్రమే తెలిసిన విద్య. తోక కోసి సున్నం పెట్టిన తొమ్మిది నెలల తర్వాతగానీ కోసిన సంగతి తెలియనివ్వనంత నేర్పరి– పనితనం దాని సొంతం. ఇదిగో అదుగో అంటూ టీజేఎస్‌ను, సీపీఐని అది చర్చల్లో ముంచింది. ఉమ్మడి వేదికపై ఘనంగా అభ్యర్థుల్ని ప్రకటిద్దామని ఊరించింది. రోజులు గడిచేకొద్దీ బార్‌గెయినింగ్‌ పవర్‌ పెరుగుతుందని, ఇంకో రెండుమూడు సీట్లు ఎక్కువ దక్కుతాయని మిత్రులు అనుకున్నారు. అంతలోనే, వారు నివ్వెరపోయి చూస్తుండగానే, ‘ఇదీ మా తొలి జాబితా’ అంటూ అర్ధరాత్రి హఠాత్తుగా కాంగ్రెస్‌ తన అభ్యర్థుల్ని ప్రకటించుకుంది. సహజంగానే అందులో రెడ్లెక్కువ. మరింత సహజంగా బీసీల లొల్లి మొదలు. మొదలవుతుందని కాంగ్రెస్‌కూ తెలుసు. మొదలవ్వాలనేదే దాని ఎత్తుగడ కూడా! చివరికి ‘బీసీలు ఆగ్రహిస్తే అసలుకే మోసమొస్తుంది. ఈ సంగతి మీకు తెలియనిది కాదు కదా’ అంటూ కోదండ కోరిన జనగామ సీటుకు నో చెప్పింది. పైగా ‘చూశారా... బీసీలెంత గొడవ చేస్తున్నారో.. అందువల్ల మీరు బీసీలకు ఎక్కువ టికెట్లివ్వండి. మీ వద్ద మనుషులు లేకుంటే చెప్పండి... మా వాళ్లను ఇస్తాం’ అని టీజేఎస్‌ టికెట్లను కూడా తన మనుషులకు కట్టబెట్టే అద్భుతమైన ఆఫర్‌ ఇచ్చింది.
 
జనగామ దక్కినట్టే అనుకుని టీజేఎస్‌ ఆఫీసుకు వేసిన రంగుల ఖర్చు గోడకు కొట్టిన సున్నం మాదిరే అయిపోయింది. ‘‘కోదండ కోరితే ఎలా కాదంటాం? కూటమి చైర్మన్‌ మాటను కాదనగలమా?’’ అని ఖుంటియా, భక్తచరణ్‌దాస్‌ దీర్ఘాలు తీసినప్పుడే, ‘ఆట ఆడు–వారి మాటలకు అర్థాలే వేరులే’ అన్న సంగతి అందరికీ అర్థమైంది.. ఒక్క టీజేఎస్‌కు తప్ప! అయినా కాంగ్రెస్‌కు కోదండ కావాలిగానీ ఆయన పార్టీ కాదు. కోదండ ఇమేజ్‌ కావాలిగానీ టీజేఎస్‌ కాదు. కోదండకున్న తెలంగాణ ఫేస్‌వాల్యూ కావాలిగానీ ఆయన ఎదుగుదల కాదు. కోదండతో వచ్చే ఓట్లు కావాలిగానీ, కోదండకిచ్చే సీట్లు కాదు. తాను ప్రధాన ప్రత్యామ్నాయంగా ఉన్న తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీని చేజేతులా పెంచిపోషించడానికి కాంగ్రెస్‌ ముఖ్యులు ఏమైనా తెలివి తక్కువవారా? అందుకే కాంగ్రెస్‌లో పుట్టి... పుట్టుపూర్వోత్తరాలు బాగా పట్టుకున్న తెలుగుదేశం చంద్రబాబు, తెలివిగా 14 సీట్లు ముందే తీసేసుకుని... ‘తాంబూలాలిచ్చేశాం..’ అంటూ తాను తప్పుకున్నారు! అందుకే...
 
రాజకీయ నాయకుడు వేరు. అధ్యాపకులు వేరు. రాజకీయాల్లో
థియరీని పక్కనబెట్టైనా ప్రాక్టికల్సే ముఖ్యం
రాజకీయమంటే కాంగ్రెస్‌ దగ్గరే నేర్చుకోవాలి. కేసీఆర్‌ను గెలవాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు. చీలకూడదంటే కూటమి కట్టాలి. కూటమి కట్టాలంటే పార్టీలు కావాలి. ఆ పార్టీల్లో బలమున్నది తెలుగుదేశానికి. చంద్రబాబు వల్ల తమకు అంటుకునే తెలంగాణ వ్యతిరేకతను నిరోధించడానికి కోదండ పార్టీ సెంటిమెంటు కావాలి. సీపీఐకున్న ఆర్గనైజ్డ్‌ వోటు కావాలి. తెలంగాణలో గెలవడమనేది చంద్రబాబుకు, కోదండకు అహంభావాల సమస్య. కానీ లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు రాజకీయ అవసరం, అనివార్యత! తన అవసరాన్ని మిత్రుల అవసరంగా భ్రమింపజేయడమే కాంగ్రెస్‌ తెలివి. ‘కేసీఆర్‌ మళ్లీ గెలిస్తే మీకెన్ని ఇబ్బందులు?’ అని చంద్రబాబును... ‘మిమ్మల్ని దారుణంగా అణచివేసిన కేసీఆర్‌పై ప్రతికారం తీర్చుకోరూ!’ అని కోదండను... ‘తోటి కోడల్లాంటి సీపీఎం నవ్వకూడదంటే నువ్వు ఒక్కసీటైనా గెలవద్దూ!’ అని సీపీఐనీ.. ముగ్గులోకి దించింది కాంగ్రెస్‌! చివరికి జరిగింది ఏమిటంటే... కూటమిలో కొనసాగడం.. కాంగ్రెస్‌ కన్నా మిత్రులకే పెద్ద అవసరంగా, పరువు సమస్యగా మారిపోయింది. ‘ఎగదీస్తే గోహత్య... దిగదీస్తే బ్రహ్మహత్య’ అన్న పరిస్థితిలో ‘ఏదేమైనా... కాంగ్రెస్‌ సీట్లిచ్చినా ఇవ్వకున్నా... మేం కూటమిలోనే ఉంటాం... సీట్లు కాదు; కేసీఆర్‌ను దించడమే ముఖ్యం’ అని మిత్రులు... ఆత్మ బలిదానాల ప్రతిజ్ఞ చేసేంత ఇర్రివర్సబుల్‌ సిచ్యుయేషన్‌ కల్పించింది.
 
కాంగ్రెస్‌ అంతే! ముందు తను మన ఇంటికి వస్తుంది. తర్వాత మనల్ని తన ఇంటికి రప్పించుకుంటుంది. అవసరమైతే మళ్లీ తానే మన ఇంటికి వస్తుంది. అయితే వీటిలో ఏది జరిగినా, ఫలితంలో పెద్దగా తేడా ఏమీ ఉండదు. ఎందుకంటే అంతిమంగా కాంగ్రెస్‌ తాననుకున్నదే చేస్తుంది. మనతోనూ అదే చేయిస్తుంది. అది రాజీపడ్డట్టు నటిస్తుంది. మనం రాజీ పడాల్సి వస్తుంది. చివరిదాకా మనం కాంగ్రెస్‌ను వాడుకుంటున్నాం అనుకుంటాం. కానీ చివరికి దానిచే వాడుకోబడతాం. రేవంత్‌రెడ్డి అన్నట్టు కాంగ్రెస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లాంటిది. అక్కడ ఎవరాట వారు ఆడుకుంటుంటారు. ‘ఎవరి ఆటలో చేరితే బెటర్‌’ అని మనం ఆలోచించేలోపే... వారంతా ఆట ముగించి కలసికట్టుగా మైదానం బయటకొచ్చేస్తారు. మిత్ర ధర్మాలు, కూటమి కట్టుబాట్లు, కనీస ఉమ్మడి కార్యక్రమం, సహజ స్నేహితులు, వాటా పాఠాలు, గౌరవ మర్యాదలు, శిఖరాగ్ర చర్చలు, అధిష్ఠానం నిర్ణయాలు, అందరికీ సమాన న్యాయం... లాంటి థీయరీలు కాంగ్రెస్‌ పుస్తకంలో అనేకం ఉంటాయి. కానీ ప్రాక్టికల్‌గా అంతిమ ఫలితం మాత్రం కాంగ్రెస్‌కే! అందుకే...
 
కాంగ్రెస్‌ వేరు.. మిగతాపార్టీలన్నీ వేరు. కాంగ్రెస్‌ ఏం థియరీ
చెప్పిందన్నది కాదు; ప్రాక్టికల్‌గా ఏం చేసిందన్నదే ముఖ్యం!
చివరాఖరు: కాంగ్రెస్‌ రాజకీయాన్ని ఔపోశన పట్టిన వ్యక్తి, అందులోనే పుట్టి తర్వాత బాగా పెరిగిన అనితర సాధ్యుడు కేసీఆర్‌. అటు ఉద్యమకాలంలో అయినా, ఇటు అధికారంలో ఉన్నప్పుడైనా ఆయన కాంగ్రెస్‌తో టామ్‌ అండ్‌ జెర్రీ రేస్‌ ఆడారే తప్ప తన తోక ఎప్పుడూ దాని చేతికి చిక్కనివ్వలేదు. కాంగ్రెస్‌ను తెలంగాణ ముగ్గులోకి దించడం దగ్గర్నుంచి.. జేఏసీలో చేర్చి జేజమ్మగా మార్చడం దాకా... ప్రత్యేక తెలంగాణ ప్రకటించడం దగ్గర్నుంచి... ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేదాకా.. ఆట కేసీఆర్‌ది. ఆడింది కాంగ్రెస్‌! చివరికి తెలంగాణ ఇస్తే టీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తానన్న మాటపైనా అంతే! ‘అన్న మాట ప్రకారం విలీనానికి నేను సిద్ధం. అయితే తెలంగాణలో మీ పార్టీని నడిపించే నాయకులు లేరు. ఆ బాధ్యత నాకు అప్పగించండి’ అని జుట్టు అందించినట్టే అందించి సోనియాను అందలమడిగాడు కేసీఆర్‌. ‘ఆ విషయం మీరు ఆజాద్‌తో మాట్లాడండి’ అన్నది ఆమె తన సహజ రాచరిక శైలిలో! ఆజాద్‌తో, ఆహ్మద్‌పటేల్‌తో, దిగ్విజయ్‌తో, ద్వివేదితో మాట్లాడితే... ఇప్పుడు కోదండకు జరిగినట్టే జరుగుతుందని.. కేసీఆర్‌కు అప్పుడే అయిదేళ్ల క్రితమే తెలుసు! అందుకే ‘ఇది కుదిరే పని కాదురా.. పోదాం పద’ అని హరీశ్‌తో చెప్పి ఎన్నికల్లో ఒంటరిగా టీఆర్‌ఎస్‌ జెండా ఎత్తాడు. జంటగా జనం జై కొట్టారు. గుప్పెడు సీట్లే ఇవ్వని కాంగ్రెస్‌ ‘చేతి’ నుంచి ఏకంగా తెలంగాణ రాష్ట్రాన్ని తేవడం, తేగలగడం ఎంత కష్టమో ఇప్పటికైనా అర్థమవుతోందా?! ఏమంటారు ప్రొఫెసర్‌గారూ!

TJS vishayam lo chesindi ok :P cheppalante 

Link to comment
Share on other sites

3 minutes ago, RamaSiddhu J said:
కాంగ్రెస్సా... మజాకా!
కాంగ్రెస్సా... మజాకా!
18-11-2018 00:32:58
 
636780979770043703.jpg
మిత్ర ధర్మాలు, కూటమి కట్టుబాట్లు, కనీస ఉమ్మడి కార్యక్రమం, సహజ స్నేహితులు, వాటా పాఠాలు, గౌరవ మర్యాదలు, శిఖరాగ్ర చర్చలు, అధిష్ఠానం నిర్ణయాలు, అందరికీ సమాన న్యాయం... లాంటి థీయరీలు కాంగ్రెస్‌ పుస్తకంలో అనేకం ఉంటాయి. కానీ
ప్రాక్టికల్‌గా అంతిమ ఫలితం మాత్రం కాంగ్రెస్‌కే!
 
స గం గ్లాసు నిండి ఉంది.
అంటే సగం గ్లాసు ఖాళీగా ఉంది అని కూడా అర్థం.
దీన్ని గణిత సమీకరణంగా మారిస్తే..
అర (1/2) గ్లాసు నిండి ఉంది= అర (1/2) గ్లాసు ఖాళీగా ఉంది.
ఈక్వల్‌కు ఇరువైపులా ఉన్న సమాన రాశుల్ని తొలగించవచ్చు అంటుంది గణిత సూత్రం.
సో అటూ ఇటూ ఉన్న అరను తొలగిస్తే మిగిలేది...
గ్లాసు నిండి ఉంది= గ్లాసు ఖాళీగా ఉంది!
గ్లాసు నిండి ఉండడం, ఖాళీగా ఉండడం ఒకటి కాదు కదా! లెక్కలో ఏ తప్పూ లేదు. ప్రాక్టికల్‌ చేసినప్పుడే, ప్రాక్టికల్‌గా చూసినపుడే సమస్యంతా! రాజకీయాలు కూడా అంతే.
 
ఎందుకంటే..
కోదండరాంసారు ‘రాజకీయాల్లోకి వస్తున్నా’ అన్నప్పుడు... నికార్సైన తెలంగాణ పార్టీ మరోటి వస్తుందని అభిమానులు ఆశించారు. తమకొక వేదిక దొరికిందని విస్మృత ఉద్యమకారులు ఆనందించారు. టీజేఎస్‌ ఏర్పడింది. కానీ అస్తిత్వ పోరాటం నుంచి ఆవిర్భవించిన ఈ పార్టీ, ఆదిలోనే అస్తిత్వ సంక్షోభంలో చిక్కుకుంది. ‘కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు’ అంటూ టీజేఎస్‌ కాంగ్రెస్‌ పంచన చేరింది. లేదా కాంగ్రెసే టీజేఎస్‌ను తనతో చేర్చుకుంది. కాంగ్రెసేమో ‘వేయి యుద్ధముల ఆరితేరిన’ యోధ. కోదండేమో ‘కోట్ల– ఓట్ల’ రాజకీయాలకు కొత్త. హనుమంతుడి ముందు కుప్పిగంతుల్లా మారింది వ్యవహారం! ఆదిలో కూటమిలో టీజేఎస్‌ ఓ అ–సమాన భాగస్వామి! టీ– కాఫీ చర్చలు మొదలయ్యాయి. హైదరాబాద్‌– ఢిల్లీ విమానాల రొద చెవుల్లో నిండిపోయింది. రోజులు, వారాలు గడిచిపోయాయి. మాటలే తప్ప సీట్లు తేలలేదు. రోజుకో కొత్త సాకు. మీకు పది సీట్లే ఎక్కువ. అవీ గెలిచే అవకాశం లేదనుకోండి! అయినా మీ పార్టీ ఎవరికి తెలుస్తుంది? అగ్గి పెట్టె గుర్తును ఎవరు గుర్తుపడతారు?! మీ వాళ్లూ చేతి గుర్తుపైనే పోటీ చేస్తే పోలా!
 
అయినా పోటీ చేయడానికి మీకు అభ్యర్థులేరీ? మీరు పోటీ చేయడం అంత అవసరమా? ప్రచారం చేస్తే చాలదా? అంటూ మర్యాదగా రోజుకో మెట్టూ కిందకి దించుతూ వచ్చేశారు. పైగా ‘మన మహా కూటమి చైర్మన్‌ మీరే’ అంటూ రోజుకోసారి అత్యున్నత మర్యాద ప్రదర్శన! చివరికిది ఎక్కడిదాకా వెళ్లిందంటే... పార్టీకి గణనీయ సంఖ్యలో సీట్ల వాటా సాధించాల్సిన కోదండరాంసారు, తన కోసం జనగామనైనా దక్కించుకోలేని పరిస్థితి! ప్రభుత్వం ఏర్పడ్డాక తనకు కనీసం మంత్రి పదవి ఇవ్వాలని తీర్మానం చేసుకునే దుస్థితి! ఎన్నికలప్పటి హామీలు అయిపోయాయి. ఇక ఎన్నికల తర్వాత నెరవేర్చాల్సిన వాటి గురించి వాగ్దానాలు!
ఈ మాత్రం దానికేనా మనం పార్టీ పెట్టింది! అంటూ సహచరుల మూతి విరుపులు... కోదండంసారు ఈ ‘రాజీ’కీయాల్లోకి రాకుంటేనే బాగుండేది. కనీసం ప్రెజర్‌ గ్రూపుగానైనా పనికొచ్చేవారు అంటూ అభిమానుల ఆవేదనలు! ‘..కాంగ్రెస్‌ను నమ్మొద్దని చెప్పేదిందువల్లే’ అంటూ పరిశీలకుల ముక్తాయింపులు! అందుకే...
 
రాజనీతి చెప్పడం వేరు. రాజకీయాలు చేయడం వేరు!
థియరీ వేరు.. ప్రాక్టికల్స్‌ వేరు!
వ్యూహ రచన కాంగ్రెస్‌కు మాత్రమే తెలిసిన విద్య. తోక కోసి సున్నం పెట్టిన తొమ్మిది నెలల తర్వాతగానీ కోసిన సంగతి తెలియనివ్వనంత నేర్పరి– పనితనం దాని సొంతం. ఇదిగో అదుగో అంటూ టీజేఎస్‌ను, సీపీఐని అది చర్చల్లో ముంచింది. ఉమ్మడి వేదికపై ఘనంగా అభ్యర్థుల్ని ప్రకటిద్దామని ఊరించింది. రోజులు గడిచేకొద్దీ బార్‌గెయినింగ్‌ పవర్‌ పెరుగుతుందని, ఇంకో రెండుమూడు సీట్లు ఎక్కువ దక్కుతాయని మిత్రులు అనుకున్నారు. అంతలోనే, వారు నివ్వెరపోయి చూస్తుండగానే, ‘ఇదీ మా తొలి జాబితా’ అంటూ అర్ధరాత్రి హఠాత్తుగా కాంగ్రెస్‌ తన అభ్యర్థుల్ని ప్రకటించుకుంది. సహజంగానే అందులో రెడ్లెక్కువ. మరింత సహజంగా బీసీల లొల్లి మొదలు. మొదలవుతుందని కాంగ్రెస్‌కూ తెలుసు. మొదలవ్వాలనేదే దాని ఎత్తుగడ కూడా! చివరికి ‘బీసీలు ఆగ్రహిస్తే అసలుకే మోసమొస్తుంది. ఈ సంగతి మీకు తెలియనిది కాదు కదా’ అంటూ కోదండ కోరిన జనగామ సీటుకు నో చెప్పింది. పైగా ‘చూశారా... బీసీలెంత గొడవ చేస్తున్నారో.. అందువల్ల మీరు బీసీలకు ఎక్కువ టికెట్లివ్వండి. మీ వద్ద మనుషులు లేకుంటే చెప్పండి... మా వాళ్లను ఇస్తాం’ అని టీజేఎస్‌ టికెట్లను కూడా తన మనుషులకు కట్టబెట్టే అద్భుతమైన ఆఫర్‌ ఇచ్చింది.
 
జనగామ దక్కినట్టే అనుకుని టీజేఎస్‌ ఆఫీసుకు వేసిన రంగుల ఖర్చు గోడకు కొట్టిన సున్నం మాదిరే అయిపోయింది. ‘‘కోదండ కోరితే ఎలా కాదంటాం? కూటమి చైర్మన్‌ మాటను కాదనగలమా?’’ అని ఖుంటియా, భక్తచరణ్‌దాస్‌ దీర్ఘాలు తీసినప్పుడే, ‘ఆట ఆడు–వారి మాటలకు అర్థాలే వేరులే’ అన్న సంగతి అందరికీ అర్థమైంది.. ఒక్క టీజేఎస్‌కు తప్ప! అయినా కాంగ్రెస్‌కు కోదండ కావాలిగానీ ఆయన పార్టీ కాదు. కోదండ ఇమేజ్‌ కావాలిగానీ టీజేఎస్‌ కాదు. కోదండకున్న తెలంగాణ ఫేస్‌వాల్యూ కావాలిగానీ ఆయన ఎదుగుదల కాదు. కోదండతో వచ్చే ఓట్లు కావాలిగానీ, కోదండకిచ్చే సీట్లు కాదు. తాను ప్రధాన ప్రత్యామ్నాయంగా ఉన్న తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీని చేజేతులా పెంచిపోషించడానికి కాంగ్రెస్‌ ముఖ్యులు ఏమైనా తెలివి తక్కువవారా? అందుకే కాంగ్రెస్‌లో పుట్టి... పుట్టుపూర్వోత్తరాలు బాగా పట్టుకున్న తెలుగుదేశం చంద్రబాబు, తెలివిగా 14 సీట్లు ముందే తీసేసుకుని... ‘తాంబూలాలిచ్చేశాం..’ అంటూ తాను తప్పుకున్నారు! అందుకే...
 
రాజకీయ నాయకుడు వేరు. అధ్యాపకులు వేరు. రాజకీయాల్లో
థియరీని పక్కనబెట్టైనా ప్రాక్టికల్సే ముఖ్యం
రాజకీయమంటే కాంగ్రెస్‌ దగ్గరే నేర్చుకోవాలి. కేసీఆర్‌ను గెలవాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు. చీలకూడదంటే కూటమి కట్టాలి. కూటమి కట్టాలంటే పార్టీలు కావాలి. ఆ పార్టీల్లో బలమున్నది తెలుగుదేశానికి. చంద్రబాబు వల్ల తమకు అంటుకునే తెలంగాణ వ్యతిరేకతను నిరోధించడానికి కోదండ పార్టీ సెంటిమెంటు కావాలి. సీపీఐకున్న ఆర్గనైజ్డ్‌ వోటు కావాలి. తెలంగాణలో గెలవడమనేది చంద్రబాబుకు, కోదండకు అహంభావాల సమస్య. కానీ లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు రాజకీయ అవసరం, అనివార్యత! తన అవసరాన్ని మిత్రుల అవసరంగా భ్రమింపజేయడమే కాంగ్రెస్‌ తెలివి. ‘కేసీఆర్‌ మళ్లీ గెలిస్తే మీకెన్ని ఇబ్బందులు?’ అని చంద్రబాబును... ‘మిమ్మల్ని దారుణంగా అణచివేసిన కేసీఆర్‌పై ప్రతికారం తీర్చుకోరూ!’ అని కోదండను... ‘తోటి కోడల్లాంటి సీపీఎం నవ్వకూడదంటే నువ్వు ఒక్కసీటైనా గెలవద్దూ!’ అని సీపీఐనీ.. ముగ్గులోకి దించింది కాంగ్రెస్‌! చివరికి జరిగింది ఏమిటంటే... కూటమిలో కొనసాగడం.. కాంగ్రెస్‌ కన్నా మిత్రులకే పెద్ద అవసరంగా, పరువు సమస్యగా మారిపోయింది. ‘ఎగదీస్తే గోహత్య... దిగదీస్తే బ్రహ్మహత్య’ అన్న పరిస్థితిలో ‘ఏదేమైనా... కాంగ్రెస్‌ సీట్లిచ్చినా ఇవ్వకున్నా... మేం కూటమిలోనే ఉంటాం... సీట్లు కాదు; కేసీఆర్‌ను దించడమే ముఖ్యం’ అని మిత్రులు... ఆత్మ బలిదానాల ప్రతిజ్ఞ చేసేంత ఇర్రివర్సబుల్‌ సిచ్యుయేషన్‌ కల్పించింది.
 
కాంగ్రెస్‌ అంతే! ముందు తను మన ఇంటికి వస్తుంది. తర్వాత మనల్ని తన ఇంటికి రప్పించుకుంటుంది. అవసరమైతే మళ్లీ తానే మన ఇంటికి వస్తుంది. అయితే వీటిలో ఏది జరిగినా, ఫలితంలో పెద్దగా తేడా ఏమీ ఉండదు. ఎందుకంటే అంతిమంగా కాంగ్రెస్‌ తాననుకున్నదే చేస్తుంది. మనతోనూ అదే చేయిస్తుంది. అది రాజీపడ్డట్టు నటిస్తుంది. మనం రాజీ పడాల్సి వస్తుంది. చివరిదాకా మనం కాంగ్రెస్‌ను వాడుకుంటున్నాం అనుకుంటాం. కానీ చివరికి దానిచే వాడుకోబడతాం. రేవంత్‌రెడ్డి అన్నట్టు కాంగ్రెస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లాంటిది. అక్కడ ఎవరాట వారు ఆడుకుంటుంటారు. ‘ఎవరి ఆటలో చేరితే బెటర్‌’ అని మనం ఆలోచించేలోపే... వారంతా ఆట ముగించి కలసికట్టుగా మైదానం బయటకొచ్చేస్తారు. మిత్ర ధర్మాలు, కూటమి కట్టుబాట్లు, కనీస ఉమ్మడి కార్యక్రమం, సహజ స్నేహితులు, వాటా పాఠాలు, గౌరవ మర్యాదలు, శిఖరాగ్ర చర్చలు, అధిష్ఠానం నిర్ణయాలు, అందరికీ సమాన న్యాయం... లాంటి థీయరీలు కాంగ్రెస్‌ పుస్తకంలో అనేకం ఉంటాయి. కానీ ప్రాక్టికల్‌గా అంతిమ ఫలితం మాత్రం కాంగ్రెస్‌కే! అందుకే...
 
కాంగ్రెస్‌ వేరు.. మిగతాపార్టీలన్నీ వేరు. కాంగ్రెస్‌ ఏం థియరీ
చెప్పిందన్నది కాదు; ప్రాక్టికల్‌గా ఏం చేసిందన్నదే ముఖ్యం!
చివరాఖరు: కాంగ్రెస్‌ రాజకీయాన్ని ఔపోశన పట్టిన వ్యక్తి, అందులోనే పుట్టి తర్వాత బాగా పెరిగిన అనితర సాధ్యుడు కేసీఆర్‌. అటు ఉద్యమకాలంలో అయినా, ఇటు అధికారంలో ఉన్నప్పుడైనా ఆయన కాంగ్రెస్‌తో టామ్‌ అండ్‌ జెర్రీ రేస్‌ ఆడారే తప్ప తన తోక ఎప్పుడూ దాని చేతికి చిక్కనివ్వలేదు. కాంగ్రెస్‌ను తెలంగాణ ముగ్గులోకి దించడం దగ్గర్నుంచి.. జేఏసీలో చేర్చి జేజమ్మగా మార్చడం దాకా... ప్రత్యేక తెలంగాణ ప్రకటించడం దగ్గర్నుంచి... ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేదాకా.. ఆట కేసీఆర్‌ది. ఆడింది కాంగ్రెస్‌! చివరికి తెలంగాణ ఇస్తే టీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తానన్న మాటపైనా అంతే! ‘అన్న మాట ప్రకారం విలీనానికి నేను సిద్ధం. అయితే తెలంగాణలో మీ పార్టీని నడిపించే నాయకులు లేరు. ఆ బాధ్యత నాకు అప్పగించండి’ అని జుట్టు అందించినట్టే అందించి సోనియాను అందలమడిగాడు కేసీఆర్‌. ‘ఆ విషయం మీరు ఆజాద్‌తో మాట్లాడండి’ అన్నది ఆమె తన సహజ రాచరిక శైలిలో! ఆజాద్‌తో, ఆహ్మద్‌పటేల్‌తో, దిగ్విజయ్‌తో, ద్వివేదితో మాట్లాడితే... ఇప్పుడు కోదండకు జరిగినట్టే జరుగుతుందని.. కేసీఆర్‌కు అప్పుడే అయిదేళ్ల క్రితమే తెలుసు! అందుకే ‘ఇది కుదిరే పని కాదురా.. పోదాం పద’ అని హరీశ్‌తో చెప్పి ఎన్నికల్లో ఒంటరిగా టీఆర్‌ఎస్‌ జెండా ఎత్తాడు. జంటగా జనం జై కొట్టారు. గుప్పెడు సీట్లే ఇవ్వని కాంగ్రెస్‌ ‘చేతి’ నుంచి ఏకంగా తెలంగాణ రాష్ట్రాన్ని తేవడం, తేగలగడం ఎంత కష్టమో ఇప్పటికైనా అర్థమవుతోందా?! ఏమంటారు ప్రొఫెసర్‌గారూ!

E article rasinodki negative thinking anukuntaga lagadapati Ni follow avvalsindi ilanti articles rayadu

Link to comment
Share on other sites

 

రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం టికెట్‌ విషయంలో టీడీపీ ఉత్కంఠ సాగిస్తోంది. ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డికి రెండ్రోజుల కిత్రమే ఈ స్థానాన్ని ఖరారుచేసినా, చివరి క్షణంలో పెండింగ్‌లో పెట్టింది. ఆదివారం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌కు వచ్చిన అభ్యర్థులతోపాటు ఆయనా ప్రమాణ స్వీకారం చేశారు. అందరికీ ఇచ్చినా సామకు మాత్రం బీఫామ్‌ ఇవ్వలేదు. బీఫామ్‌లో పేరు తప్పు వచ్చిందని చెప్పి పెండింగ్‌లో పెట్టారు. అనూహ్య పరిణామంతో ఆయన కంగుతిన్నారు. రెండు గంటల్లో చెప్తామని అక్కడే ఉంచి, రాత్రి 10గంటలకూ తేల్చలేదు. ఇంకా ఈ సీటుపై టెన్షన్‌ కొనసాగుతూనే ఉంది. సోమవారం నామినేషన్‌కు సన్నాహాలు చేసుకున్న సమయంలో గందరగోళ నెలకొనడంపై సామతోపాటు ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారు.
 
ఫోన్‌కాలే కారణమా?
సామ రంగారెడ్డికి బీఫామ్‌ ఇవ్వకపోడం వెనుక ఫోన్‌కాల్‌ కారణమని తెలుస్తోంది. ఎల్‌బీనగర్‌ టికెట్‌ ఆశించిన సామకు ఇబ్రహీంపట్నం టికెట్‌ ఇవ్వడంతో ఆయన అసహనానికి గురయ్యారు. సీటు మార్చమని కోరేందుకు అమరావతి కూడా వెళ్లారు. పార్టీ నాయకత్వం బుజ్జగించి పంపడంతో ఇబ్రహీంపట్నం నుంచే పోటీకి సిద్ధమయ్యాడు. ఆ సమయంలో కార్యకర్త పేరుతో ఒకరు ఆయనకు ఫోన్‌ కాల్‌ చేసి కవ్వించారు. అసలే కాక మీద ఉన్న రంగారెడ్డి పార్టీవాళ్లు ఇలా చేశారంటూ కొన్ని పదాలు జారారు. అది రికార్డు చేసిన వ్యక్తి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో కొందరు శనివారం పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో టికెట్‌ తాత్కాలికంగా పెండింగ్‌లో పెట్టినట్లు తెలిసింది. ఈ స్థానాన్ని మరో టీడీపీ నేత రొక్కం భీమ్‌రెడ్డి ఆశిస్తున్నారు. ఆదివారం ఆయన అమరావతిలో మకాం వేశారు. కాంగ్రెస్‌ తరఫున టికెట్‌ కోరుతున్న మల్‌రెడ్డి రంగారెడ్డి కూడా ఈ సీటు కోసం గట్టిగానే పట్టుబడుతున్నారు.
Nalantode frustrate avthunte ma sama uncle frustrate avatam lo thappu ledu.. 
Link to comment
Share on other sites

14 minutes ago, koushik_k said:

hahah.. na fav sama .. inka situations chusi BP occhi pettesa 

Andariki undi badha lb nagar poinandku but em chestham sardukoni munduki povadame but current situation lo kutamai kanuka whole hearted ga pani chesthe pedda kastamememi kaadu kcr no padagottatam .. oka Vela kutami vodipoyaka malla meeru vachi chusara kcr tegimpu andaru okatina gelavagaligaadu dammunodu ane posts lu matram vaddu plz..??

Link to comment
Share on other sites

3 minutes ago, koushik_k said:

 

రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం టికెట్‌ విషయంలో టీడీపీ ఉత్కంఠ సాగిస్తోంది. ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డికి రెండ్రోజుల కిత్రమే ఈ స్థానాన్ని ఖరారుచేసినా, చివరి క్షణంలో పెండింగ్‌లో పెట్టింది. ఆదివారం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌కు వచ్చిన అభ్యర్థులతోపాటు ఆయనా ప్రమాణ స్వీకారం చేశారు. అందరికీ ఇచ్చినా సామకు మాత్రం బీఫామ్‌ ఇవ్వలేదు. బీఫామ్‌లో పేరు తప్పు వచ్చిందని చెప్పి పెండింగ్‌లో పెట్టారు. అనూహ్య పరిణామంతో ఆయన కంగుతిన్నారు. రెండు గంటల్లో చెప్తామని అక్కడే ఉంచి, రాత్రి 10గంటలకూ తేల్చలేదు. ఇంకా ఈ సీటుపై టెన్షన్‌ కొనసాగుతూనే ఉంది. సోమవారం నామినేషన్‌కు సన్నాహాలు చేసుకున్న సమయంలో గందరగోళ నెలకొనడంపై సామతోపాటు ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారు.
 
ఫోన్‌కాలే కారణమా?
సామ రంగారెడ్డికి బీఫామ్‌ ఇవ్వకపోడం వెనుక ఫోన్‌కాల్‌ కారణమని తెలుస్తోంది. ఎల్‌బీనగర్‌ టికెట్‌ ఆశించిన సామకు ఇబ్రహీంపట్నం టికెట్‌ ఇవ్వడంతో ఆయన అసహనానికి గురయ్యారు. సీటు మార్చమని కోరేందుకు అమరావతి కూడా వెళ్లారు. పార్టీ నాయకత్వం బుజ్జగించి పంపడంతో ఇబ్రహీంపట్నం నుంచే పోటీకి సిద్ధమయ్యాడు. ఆ సమయంలో కార్యకర్త పేరుతో ఒకరు ఆయనకు ఫోన్‌ కాల్‌ చేసి కవ్వించారు. అసలే కాక మీద ఉన్న రంగారెడ్డి పార్టీవాళ్లు ఇలా చేశారంటూ కొన్ని పదాలు జారారు. అది రికార్డు చేసిన వ్యక్తి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో కొందరు శనివారం పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో టికెట్‌ తాత్కాలికంగా పెండింగ్‌లో పెట్టినట్లు తెలిసింది. ఈ స్థానాన్ని మరో టీడీపీ నేత రొక్కం భీమ్‌రెడ్డి ఆశిస్తున్నారు. ఆదివారం ఆయన అమరావతిలో మకాం వేశారు. కాంగ్రెస్‌ తరఫున టికెట్‌ కోరుతున్న మల్‌రెడ్డి రంగారెడ్డి కూడా ఈ సీటు కోసం గట్టిగానే పట్టుబడుతున్నారు.

Bform already ichesaru Sama ki..

Link to comment
Share on other sites

1 minute ago, anil Ongole said:

Andariki undi badha lb nagar poinandku but em chestham sardukoni munduki povadame but current situation lo kutamai kanuka whole hearted ga pani chesthe pedda kastamememi kaadu kcr no padagottatam .. oka Vela kutami vodipoyaka malla meeru vachi chusara kcr tegimpu andaru okatina gelavagaligaadu dammunodu ane posts lu matram vaddu plz..??

Bro .. Elections occhaka TRS vadu u turn theskonnadu TDP alliance nundi annaka nen kachara ni odilesa.. 

Sama elagola kottesthadu ankonna but congress b form ivvatam darunam anduke e post

 

Link to comment
Share on other sites

3 minutes ago, koushik_k said:

Bro .. Elections occhaka TRS vadu u turn theskonnadu TDP alliance nundi annaka nen kachara ni odilesa.. 

Sama elagola kottesthadu ankonna but congress b form ivvatam darunam anduke e post

 

Hmm lb nagar and kodad manam teeskovalsindi.. em chestham ee Congress daridrulu pole management Anna Baga chesthe kottochu ..easy ga..

Link to comment
Share on other sites

20 minutes ago, KaNTRhi said:

Bform already ichesaru Sama ki..

ya.  malreddy gadi mind game chudu. sitting mla pettukoni TRS enduk hijack chesthadi manodini

ఇబ్రహీంపట్నం టీడీపీ టికెట్‌ పెండింగులో పడింది. సామ రంగారెడ్డిని టీఆర్‌ఎస్‌ హైజాక్‌ చేసిందంటూ కాంగ్రెస్‌ నేత మల్‌రెడ్డి రంగారెడ్డి సంచలన ప్రకటన చేయడంతో రంగారెడ్డికి టీడీపీ బీఫాం ఇవ్వలేదు.
 
Link to comment
Share on other sites

26 minutes ago, Nandamuri Rulz said:

Winning matters!

yes, indeed. Winning is everything.

But it takes commitment from those who follow their heart to bring that victory ...

conviction ... doing something a LITTLE beyond the comfort zone ... 

I have seen what complacency could bring  ... fight is important ... 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...