Jump to content

JD lakshmi Naryana


sagar_tdp

Recommended Posts

51 minutes ago, vinayak said:

manalo mana mata AAP ki yevudanna vote vestada mana state lo

Towns and Cities lo vunna variki teliyali ante...interviews ivvali, TVs lo kanipinchali, press meets pettali...yevaina agitations cheyyali. These are doable considering that 6 months to go for elections. Yedaina padayathra no....bus yathrano cheste...inko padi mandiki kuda telustundi. All I am saying is let's not underestimate in this media dominated world. 

Link to comment
Share on other sites

సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా పని చేస్తూ, లక్ష్మీనారాయణ అందరికీ సుపరిచతమే. తరువాత ఆ పదవికి రాజీనామా చేసి, ప్రజా సమస్యల పై అధ్యయనం అంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలు తిరిగి, సమస్యల పై అధ్యయనం చేసారు. కొన్ని రోజుల క్రితమే అన్ని జిల్లాలు తిరిగి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తాను రాజకీయ ఆరంగేట్రం చేయాలని నిర్ణయించుకున్నానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. తన ఆలోచనలకు అనుగుణంగా ఏ రాజకీయ పార్టీ అయినా, వ్యక్తులైనా కలిసి వస్తే వారితో పనిచేయడానికి సిద్ధమన్నారు. అలాకాని పక్షంలో సొంత పార్టీ ఏర్పాటు చేసుకుని తన అలోచనలను కార్యాచరణలో పెట్టడానికి కృషి చేస్తానన్నారు.

 

jd 23102018 2

అయితే ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను ఏ పార్టీలో చేరాలనే దాని పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని లక్ష్మీనారాయణ అన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త పార్టీ స్థాపించాలా? లేక వేరే పార్టీలో చేరాలా? అనే విషయంపై ఆలోచిస్తున్నానని తెలిపారు. అయితే దీనిపై నిర్ణయం తీసుకోవడానికి సమయం పడుతుందన్నారు. ఇప్పటికయితే తనను ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ ఆహ్వానించాయని లక్ష్మీనారాయణ తనకు వచ్చిన ఆఫర్లను వెల్లడించారు. ఆ ఆపర్ల పై తటస్థంగా ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతానికి తాను ఏపీకే పరిమితం అవుతానని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ బలంగా ఉన్నందున తగిన వ్యూహంతో ముందుకెళ్తానని చెప్పారు.

jd 23102018 3

అభివృద్ధికి తీవ్ర విఘాతంగా మారుతున్న అవినీతికి వ్యతిరేకంగా పోరాడటమే తన ఆలోచనా విధానమన్నారు. ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థలో ధనం, కులం కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు. ఎన్నికలంటేనే ధన వ్యయంతో కూడుకున్న ఒక ప్రక్రియగా మారిందన్నారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి తన ప్రచారం కోసం నిర్ధిష్టమైన మొత్తాన్ని వ్యయం చేయడానికి ఎన్నికల కమిషన్ అనుమతిస్తోందన్నారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మొత్తానికన్నా తక్కువ వ్యయం చేసి ఎన్నికలకు వెళ్లాలన్నది తన వైఖరి అన్నారు. ఎన్నికల సందర్భంగా 50 శాతం మంది ప్రజలు డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేస్తే మంచి పరిపాలకులను ఎంచుకోవచ్చని అది ప్రజా సంక్షేమానికి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అమలు కావాలన్నది తన ఆలోచన అన్నారు.

Link to comment
Share on other sites

2 hours ago, krish2015 said:

Vadu Edo pathithu annatlu mana vallu tega feel aipothunnaru but akkada antha seen ledu. He is acting as per modi direction to split educated votes

AAP evadu vote vesthadu anukovaddu constuecy ki oka 500 votes chilchina chalu 

AAP and TDP kalisipote cheste sari...Central lo elanu anti BJP Front vuntundi andulo AAP and TDP vuntayi kada.... 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...