Jump to content

tadepalli gudem dharmaporatam photos


Saichandra

Recommended Posts

1 minute ago, nvkrishna said:

Ituvanti photos chusinappudu....kalige feeling.

ntr peak lo vunnaappudu...ippatilaa mobiles/social media/tv channels vundi vunte entha baagundedi aniupisthundi.

History recording was missed.

bro, guntur NTR rayithu sabha ki vellava ma school ki daggare jarigindi piccha janam appudu

Link to comment
Share on other sites

3 minutes ago, AbbaiG said:

Seat naade meeru prepare ayipondi antunnadu Bapiraju. Last time ilane annadu.

Party cops ke istundi traditional gaa. Chooddam

ఆ మూడు నియోజకవర్గాలపై టీడీపీ దృష్టి.. సీక్రెట్‌గా సర్వే
20-09-2018 12:01:21
 
636730416784783368.jpg
  • తెలుగుదేశంలో అభ్యర్థుల కసరత్తు
  • పార్టీ శ్రేణులతో సంప్రదింపులు
  • జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో సర్వే
  • పార్టీ క్రియాశీల కార్యకర్తలను కలుస్తున్న వేగులు
  • ఆశావహుల పేరుతో పార్టీ శ్రేణుల అంతరంగం సేకరణ
తాడేపల్లిగూడెం/ఏలూరు: సాధారణ ఎన్నికలకు తెలుగుదేశం సమాయత్తమవుతోంది. గెలుపు గుర్రాలను అన్వేషిస్తోంది. నియోజకవర్గాల్లో అంతర్గత సర్వేలను నిర్వహిస్తోంది. పార్టీ క్రియాశీల కార్యకర్తల నుంచి వివరాలను రాబడుతోంది. అధిష్ఠానం నియమించిన దూతలు ఇప్పుడు నియోజకవర్గాల్లో రహస్యంగా కేడర్‌ను కలుస్తున్నారు. కొందరు ఆశావహుల పేర్లను ప్రస్తావిస్తున్నారు. వారిలో ఎవరైతే బాగుంటుంద న్న సమాచారాన్ని రాబడుతున్నారు. గెలుపు ఎవరికి దక్కుతుంది. ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలనుకుంటున్నారని భావిస్తున్నారు? అన్న ప్రశ్నలను పార్టీ కేడర్‌ వద్ద అధిష్ఠాన దూతలు సంధిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో కీలక నియోజకవర్గాల్లో పార్టీ కేడర్‌ను సంప్రదింపులు జరిపారు. ముఖ్యమైన కార్యకర్తలు, నాయకులను కలుసుకున్నారు.
 
 
ఉంగుటూరు.. నలుగురి పోరు..
తాడేపల్లిగూడెం, నరసాపురం, ఉంగుటూరు తదితర నియోజకవర్గాలపై అధిష్ఠానం దృష్టి పెట్టినట్టు కనబడుతోంది. జనరల్‌ స్థానాల్లో ఎవరికి టిక్కెట్‌ ఇస్తే రాబోయే ఎన్నికల్లో పార్టీ పరిస్థితి బాగుంటుందన్న విషయంపై దృష్టి సారించింది. పార్టీ శ్రేణుల మనోగతాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తోంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గం అధిష్ఠానానికి ఇప్పుడు క్రియాశీలకంగా మారింది. గత ఎన్నికల్లో అప్పటి మిత్రపక్షమైన బీజేపీకి తాడేపల్లిగూడెం స్థానాన్ని కేటాయించారు. అప్పట్లో స్థానిక టీడీపీ నాయకుల మధ్య వైరుధ్యాలు కూడా గూడెం నియోజకవర్గం బీజేపీకి దక్కేలా చేశాయి. తెలుగుదేశం మద్ధతుతో బీజేపీ గెలుపొందినప్పటికీ స్థానికంగా రెండు పార్టీల మధ్య దూరం కొనసాగుతూ వచ్చింది. పార్టీ శ్రేణులు రెండు పార్టీల మధ్య మధ్య నలిగిపోయాయి. తాజాగా తెలుగుదేశం, బీజేపీల మధ్య మిత్ర ధర్మం చెడిపోవడంతో రాబోయే ఎన్నికల్లో గూడెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయనుంది.
 
అందుకు తగ్గట్టుగానే ఆశావహులు కూడా సిద్ధంగా ఉన్నారు. అధిష్ఠానం దిశానిర్దేశం చేసిన కార్యక్రమాలను తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరికి టిక్కెట్‌ ఇస్తే తెలుగుదేశం విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి? ఎవరి అభ్యర్థిత్వాన్ని కోరుకుంటున్నారంటూ అధిష్ఠానం పంపిన దూతలు ఇప్పుడు పార్టీ కేడర్‌ వద్ద ప్రస్తావిస్తున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ముగ్గురు పేర్లతో ఇటువంటి సర్వే సాగింది. అందులో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు, నియోజకవర్గ సమన్వయ కర్త ఈలి నాని, మునిసిపల్‌ చైర్మన్‌ బొలిశెట్టి శ్రీనివాస్‌లు ఉన్నారు. వారం రోజుల కితమే సర్వే బృందం నియోజకవర్గంలో పర్యటించింది.
 
 
ఉంగుటూరు నియోజకవర్గంలోనూ అధిష్ఠానం దూతలతో సర్వే నిర్వహించింది. రాజకీయాల్లో అనాదిగా ఉంగుటూరు నియోజకవర్గానికి ఒక సెంటిమెంట్‌ ఉంది. ఎన్నికల్లో ఆ నియోజకవర్గం ఎవరి పక్షాన ఉంటే రాష్ట్రంలో వారిదే గెలుపు అన్న సెంటిమెంట్‌ అందరిలోనూ పాతుకుపోయింది. ఇప్పటిదాకా అటువంటి ఫలితాలు చవిచూశారు. దాంతో తెలుగుదేశం అధి ష్ఠానం ఉంగుటూరు నియోజకవర్గంపైనా ఆసక్తి కనబరుస్తోంది. అందులో భాగంగానే సర్వే నిర్వహించి వివరాలను రాబట్టింది. ఉంగుటూరు పరిధిలో నలుగురు పేర్లతో సర్వే సాగింది. వారిలో ప్రస్తుత ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, ఎంపీ మాగంటి బాబులు ఉన్నారు. అలాగే జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు పేరుతో తాడేపల్లిగూడెంతోపాటు, ఉంగుటూరు నియోజకవర్గంలోనూ సర్వే సాగింది. మరోవైపు సామాజిక సమీకరణలను బేరీజు వేసుకుని ఎంపీ తోట సీతారామలక్ష్మి తనయుడు తోట జగదీష్‌ పేరును కూడా ఉంగుటూరులో చేర్చారు. నలుగురు అభ్యర్థిత్వాల్లో ఎవరు కావాలి. ఎవరైతే పార్టీకి విజయావకాశాలు ఉంటాయన్న దృష్టితో సర్వే సాగించారు.
 
 
నరసాపురంలో ఇరువురు కాకపోతే ఇంకెవరు ?
నర్పాపురం నియోజకవర్గంలో గెలుపు ఓటములు, ఓటింగ్‌ సరళిలో హెచ్చు తగ్గులు సామాజక సమీకరణలపైనే ఆధారపడి ఉంటాయి. ఇప్పటిదాకా గెలుపొందిన అభ్యర్థుల మెజారిటీ ప్రత్యర్థి సామాజిక వర్గ సమీకరణలపైనే ఆధారపడుతూ వస్తోంది. మరోవైపు నర్సాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోనే రెండు వర్గాలు ఉన్నాయి. ఒకరంటే ఇంకొకరికి పొసగదు. నియోజకవర్గ ముఖ్య నాయకుల మధ్య అంతరం అదే విధంగా ఉంది. ఇటువంటి రాజకీయ సమీకరణల నేపథ్యంలో తెలుగుదేశం అధిష్ఠానం నర్సాపురంలోనూ వివరాలను రాబట్టే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ప్రస్తుత ఎంఎల్‌ఎ బండారు మాధవనాయుడు, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ కొత్తపల్లి సుబ్బారాయుడుల పేరుతో సర్వే సాగింది.
 
 
వీరిద్దరిలో ఎవరు అయితే వచ్చే ఎన్నికల్లో పార్టీకి సానుకూలంగా ఉంటుందన్న విషయంపైనే దూతలు దృష్టి పెట్టారు. వీరిద్దరు కాకపోతే ఇంకెవరైతే బాగుంటుందన్న కోణంలోనూ అంతర్గత సర్వే సాగింది. ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాల్లో ఆభ్యర్థుల పేరుతో సర్వే సాగింది. ముఖ్య నాయకులు, కార్యకర్తలతో దూతలు సంప్రదించి నివేదికలు సిద్ధం చేశారు. ఎమ్మెల్యేల పని తీరు, వచ్చే ఎన్నికల్లో వారి భవితవ్యం ఎలా ఉంటుందనే విషయంలోనూ అధిష్టానం దృష్టి సారించింది. గతంలోనే కొన్ని నియోజకవర్గాల్లో ఇటువంటి సర్వే పూర్తి చేసింది. తాజాగా మూడు నియోజకవర్గాల్లో చేపట్టారు.
 
Link to comment
Share on other sites

6 minutes ago, sonykongara said:

bro, guntur NTR rayithu sabha ki vellava ma school ki daggare jarigindi piccha janam appudu

Sony..rythu sabha is a miniscule compared to peaks of ntr.

Oka vuru vasthaadante....people waiting for even 2 days....ladies with children in midnight..

pedda gurthu levu kaani....konni gurthuku vasthe.....never in history & will never be in history.

Link to comment
Share on other sites

NTR "a route lo veltadu" ani ullo okadu chepthe andariki telispoyedi....

anthe inka road meda kasese vallu hours tarabadi ratri puta....Sudden ga oka van lo pata uri polimeralo vinipinchedi...inka anthe aada,maga,pillalu ani teda lekunda road meda ki vachi addam pade valllu....

Ekkada apakunda vellipotado apali ani adoka rakamaina abhimanm....

Link to comment
Share on other sites

1 minute ago, nvkrishna said:

Sony..rythu sabha is a miniscule compared to peaks of ntr.

Oka vuru vasthaadante....people waiting for even 2 days....ladies with children in midnight..

pedda gurthu levu kaani....konni gurthuku vasthe.....never in history & will never be in history.

NTR ,Lp ni chusa aroju, nenu appudu pilla vadni,ma nana vallau school daggra ki vacch mammalani chusi sabha ki vellaru, ma nana vallu mundu vaccharu city loki ma babayi vallu phirangipuram daggra apesaru anta, 30 km nadichi vaccharu anta sabha ki,ma nana ippudu kuda antha goppa sabha chudaledu antadu,ippudu antha tolatame kadha antadu.

Link to comment
Share on other sites

9 minutes ago, nvkrishna said:

Sony..rythu sabha is a miniscule compared to peaks of ntr.

Oka vuru vasthaadante....people waiting for even 2 days....ladies with children in midnight..

pedda gurthu levu kaani....konni gurthuku vasthe.....never in history & will never be in history.

rythu sadassu aukuta sabha peru

Link to comment
Share on other sites

8 hours ago, sonykongara said:
ఆ మూడు నియోజకవర్గాలపై టీడీపీ దృష్టి.. సీక్రెట్‌గా సర్వే
20-09-2018 12:01:21
 
636730416784783368.jpg
  • తెలుగుదేశంలో అభ్యర్థుల కసరత్తు
  • పార్టీ శ్రేణులతో సంప్రదింపులు
  • జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో సర్వే
  • పార్టీ క్రియాశీల కార్యకర్తలను కలుస్తున్న వేగులు
  • ఆశావహుల పేరుతో పార్టీ శ్రేణుల అంతరంగం సేకరణ
తాడేపల్లిగూడెం/ఏలూరు: సాధారణ ఎన్నికలకు తెలుగుదేశం సమాయత్తమవుతోంది. గెలుపు గుర్రాలను అన్వేషిస్తోంది. నియోజకవర్గాల్లో అంతర్గత సర్వేలను నిర్వహిస్తోంది. పార్టీ క్రియాశీల కార్యకర్తల నుంచి వివరాలను రాబడుతోంది. అధిష్ఠానం నియమించిన దూతలు ఇప్పుడు నియోజకవర్గాల్లో రహస్యంగా కేడర్‌ను కలుస్తున్నారు. కొందరు ఆశావహుల పేర్లను ప్రస్తావిస్తున్నారు. వారిలో ఎవరైతే బాగుంటుంద న్న సమాచారాన్ని రాబడుతున్నారు. గెలుపు ఎవరికి దక్కుతుంది. ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలనుకుంటున్నారని భావిస్తున్నారు? అన్న ప్రశ్నలను పార్టీ కేడర్‌ వద్ద అధిష్ఠాన దూతలు సంధిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో కీలక నియోజకవర్గాల్లో పార్టీ కేడర్‌ను సంప్రదింపులు జరిపారు. ముఖ్యమైన కార్యకర్తలు, నాయకులను కలుసుకున్నారు.
 
 
ఉంగుటూరు.. నలుగురి పోరు..
తాడేపల్లిగూడెం, నరసాపురం, ఉంగుటూరు తదితర నియోజకవర్గాలపై అధిష్ఠానం దృష్టి పెట్టినట్టు కనబడుతోంది. జనరల్‌ స్థానాల్లో ఎవరికి టిక్కెట్‌ ఇస్తే రాబోయే ఎన్నికల్లో పార్టీ పరిస్థితి బాగుంటుందన్న విషయంపై దృష్టి సారించింది. పార్టీ శ్రేణుల మనోగతాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తోంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గం అధిష్ఠానానికి ఇప్పుడు క్రియాశీలకంగా మారింది. గత ఎన్నికల్లో అప్పటి మిత్రపక్షమైన బీజేపీకి తాడేపల్లిగూడెం స్థానాన్ని కేటాయించారు. అప్పట్లో స్థానిక టీడీపీ నాయకుల మధ్య వైరుధ్యాలు కూడా గూడెం నియోజకవర్గం బీజేపీకి దక్కేలా చేశాయి. తెలుగుదేశం మద్ధతుతో బీజేపీ గెలుపొందినప్పటికీ స్థానికంగా రెండు పార్టీల మధ్య దూరం కొనసాగుతూ వచ్చింది. పార్టీ శ్రేణులు రెండు పార్టీల మధ్య మధ్య నలిగిపోయాయి. తాజాగా తెలుగుదేశం, బీజేపీల మధ్య మిత్ర ధర్మం చెడిపోవడంతో రాబోయే ఎన్నికల్లో గూడెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయనుంది.
 
అందుకు తగ్గట్టుగానే ఆశావహులు కూడా సిద్ధంగా ఉన్నారు. అధిష్ఠానం దిశానిర్దేశం చేసిన కార్యక్రమాలను తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరికి టిక్కెట్‌ ఇస్తే తెలుగుదేశం విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి? ఎవరి అభ్యర్థిత్వాన్ని కోరుకుంటున్నారంటూ అధిష్ఠానం పంపిన దూతలు ఇప్పుడు పార్టీ కేడర్‌ వద్ద ప్రస్తావిస్తున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ముగ్గురు పేర్లతో ఇటువంటి సర్వే సాగింది. అందులో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు, నియోజకవర్గ సమన్వయ కర్త ఈలి నాని, మునిసిపల్‌ చైర్మన్‌ బొలిశెట్టి శ్రీనివాస్‌లు ఉన్నారు. వారం రోజుల కితమే సర్వే బృందం నియోజకవర్గంలో పర్యటించింది.
 
 
ఉంగుటూరు నియోజకవర్గంలోనూ అధిష్ఠానం దూతలతో సర్వే నిర్వహించింది. రాజకీయాల్లో అనాదిగా ఉంగుటూరు నియోజకవర్గానికి ఒక సెంటిమెంట్‌ ఉంది. ఎన్నికల్లో ఆ నియోజకవర్గం ఎవరి పక్షాన ఉంటే రాష్ట్రంలో వారిదే గెలుపు అన్న సెంటిమెంట్‌ అందరిలోనూ పాతుకుపోయింది. ఇప్పటిదాకా అటువంటి ఫలితాలు చవిచూశారు. దాంతో తెలుగుదేశం అధి ష్ఠానం ఉంగుటూరు నియోజకవర్గంపైనా ఆసక్తి కనబరుస్తోంది. అందులో భాగంగానే సర్వే నిర్వహించి వివరాలను రాబట్టింది. ఉంగుటూరు పరిధిలో నలుగురు పేర్లతో సర్వే సాగింది. వారిలో ప్రస్తుత ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, ఎంపీ మాగంటి బాబులు ఉన్నారు. అలాగే జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు పేరుతో తాడేపల్లిగూడెంతోపాటు, ఉంగుటూరు నియోజకవర్గంలోనూ సర్వే సాగింది. మరోవైపు సామాజిక సమీకరణలను బేరీజు వేసుకుని ఎంపీ తోట సీతారామలక్ష్మి తనయుడు తోట జగదీష్‌ పేరును కూడా ఉంగుటూరులో చేర్చారు. నలుగురు అభ్యర్థిత్వాల్లో ఎవరు కావాలి. ఎవరైతే పార్టీకి విజయావకాశాలు ఉంటాయన్న దృష్టితో సర్వే సాగించారు.
 
 
నరసాపురంలో ఇరువురు కాకపోతే ఇంకెవరు ?
నర్పాపురం నియోజకవర్గంలో గెలుపు ఓటములు, ఓటింగ్‌ సరళిలో హెచ్చు తగ్గులు సామాజక సమీకరణలపైనే ఆధారపడి ఉంటాయి. ఇప్పటిదాకా గెలుపొందిన అభ్యర్థుల మెజారిటీ ప్రత్యర్థి సామాజిక వర్గ సమీకరణలపైనే ఆధారపడుతూ వస్తోంది. మరోవైపు నర్సాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోనే రెండు వర్గాలు ఉన్నాయి. ఒకరంటే ఇంకొకరికి పొసగదు. నియోజకవర్గ ముఖ్య నాయకుల మధ్య అంతరం అదే విధంగా ఉంది. ఇటువంటి రాజకీయ సమీకరణల నేపథ్యంలో తెలుగుదేశం అధిష్ఠానం నర్సాపురంలోనూ వివరాలను రాబట్టే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ప్రస్తుత ఎంఎల్‌ఎ బండారు మాధవనాయుడు, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ కొత్తపల్లి సుబ్బారాయుడుల పేరుతో సర్వే సాగింది.
 
 
వీరిద్దరిలో ఎవరు అయితే వచ్చే ఎన్నికల్లో పార్టీకి సానుకూలంగా ఉంటుందన్న విషయంపైనే దూతలు దృష్టి పెట్టారు. వీరిద్దరు కాకపోతే ఇంకెవరైతే బాగుంటుందన్న కోణంలోనూ అంతర్గత సర్వే సాగింది. ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాల్లో ఆభ్యర్థుల పేరుతో సర్వే సాగింది. ముఖ్య నాయకులు, కార్యకర్తలతో దూతలు సంప్రదించి నివేదికలు సిద్ధం చేశారు. ఎమ్మెల్యేల పని తీరు, వచ్చే ఎన్నికల్లో వారి భవితవ్యం ఎలా ఉంటుందనే విషయంలోనూ అధిష్టానం దృష్టి సారించింది. గతంలోనే కొన్ని నియోజకవర్గాల్లో ఇటువంటి సర్వే పూర్తి చేసింది. తాజాగా మూడు నియోజకవర్గాల్లో చేపట్టారు.
 

Call vachhindi

But call chesinollaki, maa mandala party adyakshudi name kooda teliyadu. konchem doubt kodutondi

Link to comment
Share on other sites

Godavari lo kulasena adi idi antiri kada ?. Prp ki vachina dantlo sagam ravu godavari dists lo.

 

 

East lo anna ekuva vastay anukuntunnaru emo impossible. Villages lo pk movie craze undedi after AD. Janasena flexes baga vundevi.movies dobbina flexes banners hadavidi..

 

Monna velte okkati flex ledu surrounding villages tiriga. People seems to be lost interest in him seeing his immature n illogical political speeches and zero knowledge.  Anna ki minchina parabavam eduravtadi. Vadiki bayam patukuni ededo vagutunnadu.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...