Jump to content

Railways moot freight corridor between Vijayawada and Kharag ..


sonykongara

Recommended Posts

56వేల కోట్లతో ఈస్ట్‌కోస్ట్‌ కారిడార్‌!
19-08-2018 03:43:56
 
హైదరాబాద్‌, ఆగస్టు 18: విజయవాడ, ఖరగ్‌పూర్‌ రైల్వే సెక్షన్ల మధ్య సరుకు రవాణా కారిడార్‌ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. భారతీయ రైల్వేల స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టులో భాగంగా సుమారు రూ.56వేల కోట్ల వ్యయంతో 1,114కిలోమీటర్ల పొడవున ఏర్పాటయ్యే ఈ ప్రాజెక్టును ఈస్ట్‌కోస్ట్‌ కారిడార్‌గా పిలుస్తారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీఎ్‌ఫసీసీఐఎల్‌ ఇప్పటికే రైల్వేశాఖకు ప్రతిపాదనలు పంపించింది. వచ్చే బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టును కూడా చేర్చాలని ఆర్థిక శాఖను రైల్వేశాఖ కోరనుందని కార్పొరేషన్‌ ఎండీ ఏకే సచన్‌ చెప్పారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...