Jump to content

Reddys effected because of state division: JC


SREE_123

Recommended Posts

లోక్‌సభలో జేసీకి ఎదురుపడిన సోనియా.. ఆయన ఏమన్నారో తెలిస్తే...
20-07-2018 13:39:24
 
636676907657392673.jpg
న్యూఢిల్లీ: లోక్‌సభలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి సోనియా గాంధీ ఎదురుపడ్డారు. ఈ సందర్భంలో జేసీ సోనియాతో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘‘తల్లీ రాష్ట్రాన్ని విభజించావ్.. రెడ్లకు తీరని అన్యాయం చేశావ్.. కాంగ్రెస్‌ను నమ్ముకొని తెలుగు రాష్ట్రాల్లో రెడ్లు నిలువునా మునిగారు’’ అంటూ సోనియాకు జేసీ దండం పెట్టారు. జేసీ వ్యాఖ్యలు విన్న సోనియా నవ్వుతూ ముందుకెళ్లారు. జేసీ గతంలో కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా కొనసాగారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్‌లో మనుగడ కష్టమని భావించి.. 2014ఎన్నికల ముందు టీడీపీలో చేరి ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...