Jump to content

Telugu Pimgrims stuck at sarovar trip


Recommended Posts

మానససరోవర్ యాత్రికుల క్షేమ సమాచారంపై సీఎం ఆరా
03-07-2018 13:26:21
 
636662211822461607.jpg
అమరావతి: మానససరోవర్ యాత్రికుల క్షేమ సమాచారాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. తెలుగు యాత్రీకులకు కావాల్సిన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అయితే విమానాలు తిప్పేందుకు సానుకూల వాతావరణం లేదని, యాత్రికులకు భోజనం అందుబాటులో ఉంచామని సీఎంకు అధికారులు వివరించారు. యాత్రికులను సురక్షిత ప్రాంతంలోకి తరలించాలని, యాత్రికుల తరలింపునకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సీఎం సూచించారు. నేపాల్ ఆర్మీ హెలికాప్టర్ల సేవలు వినియోగించుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
నేపాల్ సరిహద్దులో మంచు తుఫాను కారణంగా మానససరోవర్ యాత్రకు వెళ్లి తిరిగి వచ్చిన అనేక మంది తెలుగు యాత్రికులు అక్కడే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...