hydking Posted June 11, 2018 Share Posted June 11, 2018 టీడీపీపైనా, పార్టీ అధినేత చంద్రబాబుపైన తీవ్ర విమర్శలు చేసిన మోత్కుపల్లి నర్సింహులుపై బహిష్కరణ వేటు పడిన సంగతి తెలిసిందే. తన భవిష్యత్ కార్యాచరణపై ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయని మోత్కుపల్లి మౌనంగానే ఉన్నారు. అయితే, మీడియాతో మాట్లాడిన ప్రతిసారీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆయన పొగుడుతున్నారు. దీంతో, టీఆర్ఎస్ లో ఆయన చేరుతారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మోత్కుపల్లిని కలిసేందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి యత్నించారు. హైదరాబాదులోని మోత్కుపల్లి నివాసానికి ఆయన ఈ రోజు వెళ్లారు. అయితే, అప్పటికే అక్కడ మీడియా ఉండటంతో, వాహనం దిగకుండానే ఆయన అక్కడి నుంచి అటే వెళ్లిపోయారు. Link to comment Share on other sites More sharing options...
krish2015 Posted June 11, 2018 Share Posted June 11, 2018 Vidoka verri pulka eppudu media ni chusi paripovadameeee Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.