Jump to content

AJ Pulihora news


Recommended Posts

కాంగ్రెస్ ఇప్పటికే సీఎం పదవిని కూడా జేడీఎస్‌కు ఆఫర్ చేసింది. ఈ ఆఫర్‌కు కుమార‌స్వామి కూడా ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో జేడీఎస్‌ను చీల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. కాంగ్రెస్ కుమారస్వామికి సీఎం పదవి ఆఫర్ చేస్తే.. బీజేపీ మాత్రం దేవెగౌడ పెద్ద కొడుకు రేవణ్ణకు డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేసింది. రేవణ్ణకు 12మంది జేడీఎస్ ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో ఆయన అండతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది. ఎమ్మెల్యేలు కూడా దేవెగౌడ, కుమారస్వామి, రేవణ్ణ వర్గాలుగా చీలిపోయినట్లు సమాచారం. అయితే పార్టీలో ఏర్పడిన ఈ చీలికను అడ్డుకునేందుకు కుమారస్వామి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

nijamena idi ?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...