Jump to content

పార్లమెంట్‌ను వణికించామా..? లేదా..?: రోజా.


Kiriti

Recommended Posts

పార్లమెంట్‌ను వణికించామా..? లేదా..?: రోజా .
 
చిత్తూరు: తమ పార్టీకున్న ఐదుగురు ఎంపీలతో పార్లమెంట్‌ను వణికిస్తున్నామని వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌లో తీవ్రంగా పోరాడుతున్నారని చెప్పారు. సోమవారం మీడియాతో మాట్లాడిన రోజా.. తమ అధినేత జగన్ ఆదేశాలతో ఐదుకోట్ల ఆంధ్రుల కోసం.. ఆంధ్రుల హక్కు అయిన ప్రత్యేక హోదా కోసం.. తమకున్న ఐదుగురు ఎంపీలు కేంద్రంపై పోరాటం సాగిస్తున్నారని పేర్కొన్నారు. ఎంత మంది ఉన్నారనేది పాయింట్ కాదని, పార్లమెంట్‌ను వణికించామా? లేదా? అనేదే పాయింట్ అని వ్యాఖ్యానించారు.
 
 
ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా రోజా విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ అవిశ్వాసం పెట్టిన తరువాత టీడీపీ వచ్చి ఆ క్రెడిట్‌ను కొట్టేయాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. చంద్రబాబువి లాలూచీ రాజకీయాలను విమర్శించారు.
Link to comment
Share on other sites

48 minutes ago, DVSDev said:

Noru vunnodi Veyyy rojulu bhayyaa - abaddam ayinaa - thappulu ayinaa Ranku thanam ayinaa - public gaa chesthey neyyy - ilaanti di survive ayyedi - ippudu idi chesthunna pani adeyyy 

Janam anta pp lu ga kanipistunnara yedi chebitey adi nammadaniki

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...