srinivas_sntr Posted March 14, 2018 Share Posted March 14, 2018 మందకృష్ణ మాదిగ ను నిర్దాక్షిణ్యంగా అణచివేస్తామని కెసిఆర్ ప్రకటన హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తమ ప్రభుత్వం అధికారికంగా జరపబోదని కెసిఆర్ స్పష్టం చేశారు.జూన్ 2 తెలంగాణకు అసలైన విమోచన దినోత్సవమని కెసిఆర్ చెప్పారు.మందకృష్ణ మాదిగతో ఎబిసిడి వర్గీకరణ సాధ్యం కాదని కెసిఆర్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీతో కుమ్మకై మందకృష్ణ నిరసనలకు దిగాడని కెసిఆర్ విమర్శించాడు. కళ్యాణలక్ష్మీ, షాదీ ముభారక్ పథకాల ద్వారా ఇచ్చే సహయాన్ని పెంచనున్నట్టు కెసిఆర్ ప్రకటించారు. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.