Jump to content

24 గంటల విద్యుత్తు వద్దని స్పీకర్‌కు రైతుల మొర


Suresh_Ongole

Recommended Posts

జయశంకర్‌ జిల్లా: 24 గంటల విద్యుత్తు సరఫరా వద్దని మంగళవారం జయశంకర్‌ జిల్లా గణపురం మండలం నగరంపల్లి, అప్పయ్యపల్లి గ్రామాల రైతులు శాసనసభ స్పీకర్‌ మధుసూదనాచారిని కలిసి వేడుకున్నారు. మంగళవారం నగరంపల్లికి వచ్చిన స్పీకర్‌ను కలిసిన రైతులు గతంలో ఇచ్చిన విధంగా కరెంటును అందించాలని వినతిపత్రం సమర్పించారు. 24గంటల విద్యుత్తు వల్ల బోర్లు ఎత్తిపోతున్నాయని, 150 అడుగుల లోపల ఉన్న భూ గర్భజలాలు 250 అడుగులకు తగ్గిపోయాయని ఈ సందర్భంగా వారు తెలిపారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...