Jump to content

వైఎస్ జగన్ పాదయాత్రపై ఎంపీ జేసీ సంచలన వ్యాఖ్యలు


koushik_k

Recommended Posts

 వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, ఏపీ మంత్రులపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన ఆయన జగన్ పాదయాత్రపై స్పందించారు. " వైఎస్ జగన్‌కు పాదయాత్ర అనవసరం.. అతనొక తిక్కలోడు" అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. " మీడియా ఎక్కడ ఏముందో అన్ని వివరిస్తుంటే కొత్తగా పాదయాత్రతో తెలుసుకునేది ఏంటి?" అని జగన్‌ను ఎంపీ ప్రశ్నించారు.
 
 
అనంతరం ఏపీ మంత్రుల గురించి మాట్లాడిన ఆయన.. ఇప్పుడున్న మంత్రులకు వెన్నెముక లేదని వ్యాఖ్యానించారు. మంత్రుల పవర్ మా టైంతోనే పోయిందని ఎంపీ జేసీ ఉద్ఘాటించారు.
 
Jagan ki JC e correct 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...