Jump to content

అవాక్కయ్యేంత అక్రమాస్తులు.. ఆలయాల్లో కూడా లేనంత బం


sonykongara

Recommended Posts

  • Replies 110
  • Created
  • Last Reply

adhemi laadhu annai...

 

aa dorikina reddy gaadu,nissigugaa dochukotam naa janma hakku laa behave chesthunnadu....intha open gaa dorikina,asala isumanthaina baadha kaani paschaataapam kaani laadhu....

 

adhi chusi kopam kattalu thenchukuntandhi

Nenu ninna chepite emanaru bro political veru employees veru ani cheparu .. Ee kalam lo siggu saram expect cheyakuda... Vadu same jagan gadila andariki namaskaralu pettukunta vellutunadu

Link to comment
Share on other sites

Nenu ninna chepite emanaru bro political veru employees veru ani cheparu .. Ee kalam lo siggu saram expect cheyakuda... Vadu same jagan gadila andariki namaskaralu pettukunta vellutunadu

ya....poorthigaa siggu vidichesaadu....

 

malla sai baba temples,annitloo sai name.......endho ee janam

Link to comment
Share on other sites

ఏసీబీ పంజా
27-09-2017 09:30:38
 
636421014618230805.jpg
  •  వరుస దాడులతో వణుకుతున్న అవినీతిపరులు
  •  తినేవాడినే కాదు.. తిన్నోడినీ వదలమంటున్న ఏసీబీ
  •  బినామీ ఆస్తుల సర్దుబాటులో పలువురు సతమతం
  • ఈ ఏడాది ఇప్పటికే లంచాలు పుచ్చుకుంటూ పట్టుపడిన ఏడుగురు
  •  ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మూడు తిమింగలాలు
గుంటూరు: గడిచిన కొంతకాలంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు సాగిస్తున్న దాడులు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. జిల్లాలో వందల కోట్లు పోగేసుకుని బినామీ పేర్లతో చేతికి మట్టి అంటని విధంగా సర్దు బాటు చేసుకున్న వివిధ శాఖల అధికారులు గుబులు చెందుతున్నారు. పోలీస్‌, రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌, రవాణా, సర్వే, మున్సిపల్‌, ఎలక్ట్రిసిటీ, ఆర్‌అండ్‌బీ, ఆడిట్‌, తదితర అన్ని ప్రభుత్వ శాఖల్లోను రూ.కోట్లలో అక్రమాస్తులు పోగేసుకున్న వారు అనేక మంది ఉన్నారు. ఇంతకాలం బినామీ పేర్లతో ఉన్నాయని, నిశ్చింతగా ఉన్న ఆయా అవినీతి అధికారులు తాజాగా ఏసీబీ అధికారులు బినామీల గుట్టురట్టు చేస్తుండడంతో ఉలిక్కిపడుతున్నారు. ఇతర జిల్లాలతో పాటు జిల్లాలోనూ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించి బినామీ పేర్లతో కూడబెట్టుకున్న వాటిని కూడా ఏసీబీ అధికారులు తవ్వి తీస్తున్నారు. దీంతో బినామీ పేర్లతో దాచుకున్నది కూడా అంత సేఫ్‌ కాదని ఆయా అవినీతిపరులు భయపడుతున్నారు. మరికొందరైతే కీలకమైన విభాగాల్లో బాధ్యతల నుంచి తప్పుకుంటూ ఎవరికంటా పడకుండా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.
 
లంచం తీసుకుంటూ పట్టుపడిన ఏడుగురు
జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు లంచం పుచ్చుకుంటూ ఏడుగురు ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. గత ఏడాది పది మంది పట్టుపడగా ఈ ఏడాది ఇప్పటికే ఏడుగురు ఏసీబీకి చిక్కారు. వివరాలు ఇలా ఉన్నాయి.
ఫ భార్యాభర్తల కేసులో రూ.25 వేలు తీసుకుంటూ గత మార్చిలో రొంపిచర్ల ఎస్‌ఐ సలీమ్‌ బాషా పట్టుపడ్డారు.
  •  రోడ్డు ప్రమాదం కేసులో వాహనాన్ని విడుదల చేసేందుకు మేడికొండూరు ఏఎస్‌ఐ లింగమూర్తి బాధితుడి నుంచి రూ.15 వేలు తీసుకుంటూ దొరికిపోయారు.
  •  గత వేసవిలో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసిన మంచినీటి బిల్లులు మంజూరు చేసేందుకు పిడుగురాళ్ల మున్సిపల్‌ ఏఈ బాబర్‌ కాంట్రాక్టర్‌ నుంచి రూ.10 వేలు తీసుకుంటూ పట్టుపడ్డారు.
  •  ఇంటి పన్ను పునరుద్ధరణకు బాధితుడి నుంచి రూ.10 వేలు తీసుకుంటూ కొలకలూరు పంచాయతీ కార్యదర్శి బంగారు శ్రీనివాసరావు ఏసీబీకి దొరికిపోయారు.
  •  తన తండ్రి మృతికి సంబంధించి బెనిఫిట్స్‌ మంజూరు చేసేందుకు రూ.15 వేలు పుచ్చుకుంటూ వినుకొండ సబ్‌ ట్రెజరరీ అధికారి విజయ్‌కుమార్‌ ఏసీబీకి దొరికిపోయారు.
  •  వ్యాపార పరమైన ఫరం రిజిస్ట్రేషన్‌ చేసేందుకు ఓ యువకుడి నుంచి రూ.3 వేలు తీసుకుంటూ గుంటూరు రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌ షేక్‌ బషీర్‌ ఏసీబీకి పట్టుపడ్డారు.
  •  సర్వే సర్టిపికెట్‌ అందించేందుకు రైతు నుంచి రూ.5 వేలు తీసుకుంటూ క్రోసూరు మండల సర్వేయర్‌ ఐ.శ్రీనివాసరావు ఏసీబీకి దొరికిపోయారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు
జిల్లాలో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ముగ్గురిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
  • ఏడాది ఆరంభంలో జనవరి 18న గుంటూరుకు చెందిన డీఎస్పీ డి.దుర్గాప్రసాద్‌ అక్రమాస్తులపై ఏసీబీ సాగించిన దాడి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒంగోలు పీటీసీలో పని చేస్తున్న దుర్గాప్రసాద్‌ గుంటూరు జిల్లాలో ఎస్‌ఐగా, సీఐగా దశాబ్దాల పాటు పని చేశారు. ఆ సమయంలో ఆయనపై పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు తవ్వితీసిన అక్రమాస్తుల చిట్టా జిల్లా ప్రజానీకాన్నే కాక ఏసీబీ అధికారులను సైతం విస్మయానికి గురి చేసింది. పలువురు బినామీలను గుర్తించి ఆస్తులు సీజ్‌ చేశారు. ఆయన ఇంటిలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్న సమయంలో అతడి బాధితులు ఇంటి ఎదుట బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఇటువంటి ఘటన ఏసీబీ చరిత్రలో ఇదే మొదటిసారి అని అప్పట్లో ఏసీబీ అధికారులే స్వయంగా ప్రకటించారు.
  •  కొద్ది నెలల క్రితం గుంటూరు మిర్చియార్డు కార్యదర్శి బాలకుటుంబరావు ఆస్తులపైన ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి కోట్లలో అక్రమాస్తులు గుర్తించారు. విజయవాడ కేంద్రంగా బాలకుటుంబరావు కోట్లాది రూపాయల అక్రమాస్తులను పోగేసుకున్నట్లు గుర్తించారు. ఈ దాడి కూడా అప్పట్లో కలకలం రేపింది.
  •  తాజాగా గుంటూరు ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కేవీ రాఘవేంద్రరావు అక్రమాస్తుల గుట్టును ఏసీబీ రట్టు చేసింది. ఆయన అక్రమాస్తులు బహిరంగ మార్కెట్‌లో రూ.30 కోట్లకు పైనే ఉంటాయని అంచనా వేశారు. 2008లో ఒకసారి ఏసీబీకి ఆదాయానికి మించి ఆస్తుల కేసులో పట్టుపడిన రాఘవేంద్రరావు ఆ తరువాత ఏడేళ్లలోనే అదే స్థాయిలో అక్రమాస్తులు కూడబెట్టడం చర్చనీయాంశమైంది. రెండోసారి కూడా అక్రమాస్తుల కేసులో దొరకడం ఏసీబీ చరిత్రలో అరుదైన ఘటనగా అధికారులు పేర్కొన్నారు.
రికవరీ యాక్ట్‌తో మరింత కలకలం
గతంలో ఏసీబీ దాడుల్లో పట్టుపడే వారు పెద్దగా భయపడేవారు కాదు. పట్టుపడిన సమయంలో పరువు పోతుందనే భయం తప్ప ఆ తరువాత శిక్ష పడుతుందనే భయం ఉండేది కాదు. కానీ ఏసీబీ దాడుల్లో పట్టుపడే వారి ఆస్తులన్నింటిని స్వాధీనం చేసుకుని ప్రజోపయోగ క్యాక్రమాలకు వినియోగించేలా చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండడంతో అవినీతి అధికారుల వెన్నులో వణుకు పుడుతుంది. ఎందరినో పీడించి కూడబెట్టుకున్న కోట్లు ఒక్కసారిగా ప్రభుత్వ పరం కావడం, తాము జైళ్లకు వెళ్ళాల్సి వస్తుండడంతో వారు భయపడుతున్నారు.
 
లంచం అడిగినా,కోట్లు కూడబెట్టినా సంప్రదించండి
ఏసీబీ డీఎస్పీ దేవానంద్‌శాంతో జిల్లాలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా తాము చేయాల్సిన పనికి లంచం డిమాండ్‌ చేస్తే నేరుగా తమను సంప్రదించాలని ఏసీబీ డీఎస్పీ చంద్రవంశ దేవానంద్‌ శాంతో తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ శాఖల్లో అవినీతిని సహించేది లేదన్నారు. పోలీస్‌ సహ ఏ విభాగంలో లంచం డిమాండ్‌ చేసిన ప్రజలు తమను సంప్రదించవచ్చన్నారు. ఆదాయానికి మించి కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. అటువంటి వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. తనను 94913 05638లో గాని, సీఐ వెంకటేశ్వర్లును 94404 46128లో గాని, సీఐ ఫిరోజ్‌ను 94404 46165లో సంప్రదించాలని కోరారు.
Link to comment
Share on other sites

It appears the corruption in AP is entrenched so deep in the psyche of public officials, people appearing indifferent, perhaps more than other places in the country; Working the mental makeup of officials & relatively casual public, a lone battle in the corrupt cesspool, more headwinds for CBN than other CMs.....

Link to comment
Share on other sites

It is the consequence of ten years congress rule. tge funny thing is they sweet talk and make you do rounds to the govt office and a simple thing like power of attorney takes a week and that too needs bribe. one thing i observed is in other states like KA they are upfront about bribe and doo the work immediately. The less said about AP the better.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...