Ramesh39 Posted September 18, 2017 Share Posted September 18, 2017 నాయికలతో ‘జై లవ కుశ’ హైదరాబాద్: ఎన్టీఆర్ ఉన్నాడంటేనే థియేటర్ల వద్ద అభిమానులు బారులు తీరుతారు... అలాంటిది ముగ్గురు ఎన్టీఆర్లు ఒకేసారి తెరపై కనిపిస్తారంటే ఇంకెంత ఆసక్తిగా ఉంటుందో చెప్పండి. సెప్టెంబరు 21న ‘జైలవకుశ’తో ముగ్గురు ఎన్టీఆర్లు థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ‘మూడు రోజుల్లో సినిమా చూడటానికి సిద్ధంగా ఉండండి అంటూ...’ కథానాయికలతో ఎన్టీఆర్ ఉన్న స్టిల్స్ను చిత్రబృందం విడుదల చేసింది. వీటిని చూసి అభిమానులు తెగ ముచ్చటపడిపోతున్నారు. వాటిపై మీరూ ఓ లుక్కేసేయండి.. ఎన్టీఆర్, రాశీఖన్నా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం సెప్టెంబరు 21న విడుదలవుతోంది. బాబీ దర్శకుడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతమందించిన పాటలకు మంచి స్పందన వస్తోంది. Link to comment Share on other sites More sharing options...
MRP Posted September 18, 2017 Share Posted September 18, 2017 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.