Jump to content

ఓ వ్యక్తిపై పదకొండు మంది కత్తులతో దాడి 27 times


Recommended Posts

https://www.youtube.com/watch?v=03_qZE2j9Sc

 

 

రఫీకుద్దీన్ అనే వ్యక్తి స్థానికంగా నేరాలు చేస్తుండేవాడు. అతడు ధులే రోడ్డు పక్కన టీ తాగుతుండగా ఒకేసారి పదకొండు మంది కత్తులు, కర్రలు, తుపాకీతో వచ్చి దాడికి పాల్పడ్డారు. తొలుత కర్రలతో కొట్టి అనంతరం కత్తులతో 27 సార్లు పొడిచారు. ఆ తర్వాత తుపాకీతో అతడిపై కాల్పులు జరిపారు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత స్కూటర్లు, బైకులపై పారిపోయారు.

హత్యకు గురైన వ్యక్తిపై 30 క్రిమినల్ కేసులు ఉన్నాయి.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...