Jump to content

Tirupati smart city.


sonykongara

Recommended Posts

  • 4 weeks later...
  • Replies 225
  • Created
  • Last Reply
  • 2 weeks later...
  • 3 weeks later...
‘బ్రహ్మాండ’ నిర్మాణానికి 71 ఎకరాలు
05-08-2017 02:15:11
 
అమరావతి, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): తిరుపతిలో బ్రహ్మాండ పేరుతో అద్భుత సైన్స్‌ మ్యూజియం నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఏడాది జనవరిలో ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ తిరుపతిలో జరిగిన సందర్భంగా సైన్స్‌ మ్యూజియం ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయిస్తే పూర్తిగా తమ నిధులతోనే నిర్మించేందుకు కేంద్రం ముందుకొచ్చింది. రూ.1300 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. టీటీడీకి చెందిన భూమిని తీసుకుని మ్యూజియంకు కేటాయించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. సుమారు 71ఎకరాల భూమిని టీటీడీ నిబంధనల ప్రకారం లీజుకు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌ శనివారం నాడు ఆ భూములను సందర్శించనున్నారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 1 month later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...