sonykongara Posted June 21, 2018 Author Share Posted June 21, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted June 23, 2018 Author Share Posted June 23, 2018 పనులు వేగవంతం చేయండి23-06-2018 03:34:52 అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం అమరావతి, జూన్22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నెలకొల్పుతున్న మెగా సీడ్ పార్కు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. కర్నూలు జిల్లా తంగడంచలో ఏర్పాటుచేస్తున్న మెగా సీడ్ పార్కు పనులను సీఎం శుక్రవారం ఉండవల్లిలోని ప్రజావేదిక హాలులో.. వ్యవసాయ, ఉద్యానశాఖల ఉన్నతాధికారులు, ఐయోవా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, ప్రతినిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘‘సీడ్పార్కుకు సం బంధించిన యాక్షన్ ప్లాన్ని వారం రోజుల్లో ఇవ్వాలి. వచ్చే రెండేళ్లు, ఐదేళ్లు, పదేళ్లకి సంబంధించిన యాక్షన్ ప్లాన్ను వెంటనే తయా రు చేయాలని’’ అధికారులను ఆదేశించారు. ‘‘నకిలీ విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నాణ్యమైన విత్తనాలు అందించడం కోసం నెలకొల్పుతున్న మెగా సీడ్పార్కు కోసం బడ్జెట్లో రూ.100కోట్లు కేటాయించాం. అంతర్జాతీయ ప్రమాణాలతో సీడ్ టెస్టింగ్ లాబోరేటరీని ఏర్పాటుచేయాలి. ఇక్కడ ఉత్ప త్తి చేసే విత్తనాలను విదేశాలకు సైతం ఎగుమతి చేసేలా ఉండాలని’’ దిశానిర్దేశం చేశా రు. పరిపాలన భవనాలు, ప్రొసెసింగ్ యూ నిట్లు, పరిశోధనశాలల నిర్మాణాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సీడ్పార్కుకు అవసరమైన నీరు, విద్యుత్, అంతర్గత రహదారులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. సీడ్పార్కుకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు ఇతర అంశాలపై ఒక పాలసీని తీసుకురావాల్సి ఉందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. దీనిపై వెంటనే అధికారులు పాలసీని రూపొందించి, వచ్చే మంత్రి వర్గ సమావేశానికి తీసుకువస్తే, ఆమోదిస్తామని సీఎం చెప్పారు. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted June 23, 2018 Author Share Posted June 23, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted June 23, 2018 Author Share Posted June 23, 2018 యుద్ధప్రాతిపదికన మెగా సీడ్ పార్కు పనులు ఈనాడు, అమరావతి: కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయనున్న మెగా సీడ్ పార్కు పనులను వేగవంతం చేయాలని, ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను వారం రోజుల్లో అందజేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మెగా సీడ్ పార్కుకు తక్షణమే ముఖ్యకార్యనిర్వహణాధికారి, సాంకేతిక, ఆపరేషన్స్ తదితర విభాగాలకు సంచాలకులను నియమించాలని చెప్పారు. ప్రపంచస్థాయి విత్తన పరిశోధన ప్రయోగశాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇక్కడ ఉత్పత్తయ్యే విత్తనాలు విదేశాలకు ఎగుమతయ్యేలా ఉండాలని పేర్కొన్నారు. ఈ పార్కు పనులపై శుక్రవారం ఉండవల్లిలోని ప్రజాదర్బార్హాల్లో సమీక్షించారు. పరిపాలన భవనాలు, ప్రొసెసింగ్ యూనిట్లు, పరిశోధనశాలల పనులు ప్రారంభించాలని, నీటి సౌకర్యం, విద్యుత్తు, అంతర్గత రహదారుల నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రోత్సాహకాలకు సంబంధించి ప్రత్యేక ఒక విధానాన్ని రూపొందించాల్సి ఉందని అధికారులు చెప్పగా... రూపొందించి తీసుకువస్తే వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఆమోదిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సందర్భంగా ఐయోవా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలను చంద్రబాబు సత్కరించారు. వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి బి.రాజశేఖర్, సీఎంవో ముఖ్యకార్యదర్శి జి.సాయిప్రసాద్, కార్యదర్శి రాజమౌళి, అమెరికాకు చెందిన ఐయోవా విశ్వవిద్యాలయ గ్లోబల్ ప్రోగ్రాం లీడర్ డాక్టర్ దిలీప్ కుమార్, గ్యారీ బిలిప్స్, కె.ఎస్. వరప్రసాద్, అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థకు చెందిన డాక్టర్ అరవిందకుమార్, రాష్ట్ర వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted June 24, 2018 Author Share Posted June 24, 2018 లక్షన్నర మందికి విత్తనోత్పత్తిలో శిక్షణ: సీఎం ఈనాడు, అమరావతి: కర్నూలు మెగా సీడ్ పార్కు ద్వారా లక్షన్నర మందికి విత్తనోత్పత్తిలో శిక్షణ ఇవ్వాలని అమెరికాకు చెందిన అయోవా రాష్ట్ర విశ్వవిద్యాలయ ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. శనివారం సచివాలయంలో ఆయనను కలిసిన ప్రతినిధులు సీడ్ పార్కు సమగ్ర ప్రాజెక్టు నివేదికను అందించారు. నివేదికకు వారం గడువిస్తే 24 గంటల్లోనే అందించడంపై వారిని సీఎం అభినందించారు. అంతర్జాతీయ విత్తన పరీక్షా కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం సంతోషకరమని పేర్కొన్నారు. దేశంలో ఇలాంటి పరీక్షా కేంద్రం ఇప్పటిదాకా తమిళనాడు తప్ప మరెక్కడా ప్రభుత్వ రంగంలో లేదని గుర్తు చేశారు. మెక్సికోలోని అంతర్జాతీయ మొక్కజొన్న పరిశోధనా సంస్థ (సిమ్మెట్) తన కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయనుండటం సంతోషకరమని చెప్పారు. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted June 24, 2018 Author Share Posted June 24, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted June 24, 2018 Author Share Posted June 24, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted June 24, 2018 Author Share Posted June 24, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted June 27, 2018 Author Share Posted June 27, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 3, 2018 Author Share Posted August 3, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 16, 2018 Author Share Posted August 16, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted October 6, 2018 Author Share Posted October 6, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted October 20, 2018 Author Share Posted October 20, 2018 మెగాసీడ్ పార్కుకు 100 కోట్లు విడుదల20-10-2018 02:28:51 అమరావతి, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): మెగా సీడ్ పార్కులో వివిధ అభివృద్ధి పనులకు రూ.100 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం కింద ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted October 20, 2018 Author Share Posted October 20, 2018 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now