Jump to content

Donakonda


Recommended Posts

  • 2 years later...
దొనకొండలో విమాన శిక్షణ కేంద్రం!
08-12-2018 03:20:46
 
636798360477245046.jpg
  • సుదూర ప్రాంతాలకు ప్రయాణించే డ్రోన్‌ల ఏర్పాటు
  • అధికారులకు సీఎం ఆదేశాలు
అమరావతి, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): విమానయాన శిక్షణ, పరిశోధన కోసం దొనకొండలో ఓ శిక్షణ సంస్థను ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. డ్రోన్‌ల పరీక్షల నిర్వహణను కూడా ఈ కేంద్రంతో అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అమెరికా కేంద్రం ఎన్‌3ఎం సొల్యూషన్స్‌ సంస్థను నిర్వహిస్తున్న ప్రవాసాంధ్రుడు ఎన్‌.మహేశ్‌- యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ సంయుక్తంగా రూపొందించిన లాంగ్‌ రేంజ్‌ డ్రోన్‌ పనితీరును ముఖ్యమంత్రికి వివరించారు.
 
ఆంధ్రప్రదేశ్‌ డ్రోన్‌ కార్పొరేషన్‌తో కలసి ఇప్పటికే అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న ఈ సంస్థ రూపొందించిన డ్రోన్‌ ఒకేసారి వంద కిలో మీటర్ల దూరం ప్రయాణించగలదు. ఏడున్నర గంటల పాటు నిరాఘాటంగా ప్రయాణించే ఈ డ్రోన్‌ వ్యవసాయం, వాతావరణం వంటి ముఖ్యమైన అవసరాలకు వినియోగించవచ్చని మహేశ్‌ వెల్లడించారు. దీనిని మరింత అభివృద్ధి చేసి వివిధ ప్రయోజనాలకు వినియోగించేలా రూపొందించాలని సీఎం సూచించారు. సమావేశంలో డ్రోన్‌ కార్పొరేషన్‌ సీఈవో కె.రవీంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

దొనకొండలో విమాన శిక్షణ కేంద్రం!
08-12-2018 03:20:46
 
636798360477245046.jpg
  • సుదూర ప్రాంతాలకు ప్రయాణించే డ్రోన్‌ల ఏర్పాటు
  • అధికారులకు సీఎం ఆదేశాలు
అమరావతి, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): విమానయాన శిక్షణ, పరిశోధన కోసం దొనకొండలో ఓ శిక్షణ సంస్థను ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. డ్రోన్‌ల పరీక్షల నిర్వహణను కూడా ఈ కేంద్రంతో అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అమెరికా కేంద్రం ఎన్‌3ఎం సొల్యూషన్స్‌ సంస్థను నిర్వహిస్తున్న ప్రవాసాంధ్రుడు ఎన్‌.మహేశ్‌- యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ సంయుక్తంగా రూపొందించిన లాంగ్‌ రేంజ్‌ డ్రోన్‌ పనితీరును ముఖ్యమంత్రికి వివరించారు.
 
ఆంధ్రప్రదేశ్‌ డ్రోన్‌ కార్పొరేషన్‌తో కలసి ఇప్పటికే అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న ఈ సంస్థ రూపొందించిన డ్రోన్‌ ఒకేసారి వంద కిలో మీటర్ల దూరం ప్రయాణించగలదు. ఏడున్నర గంటల పాటు నిరాఘాటంగా ప్రయాణించే ఈ డ్రోన్‌ వ్యవసాయం, వాతావరణం వంటి ముఖ్యమైన అవసరాలకు వినియోగించవచ్చని మహేశ్‌ వెల్లడించారు. దీనిని మరింత అభివృద్ధి చేసి వివిధ ప్రయోజనాలకు వినియోగించేలా రూపొందించాలని సీఎం సూచించారు. సమావేశంలో డ్రోన్‌ కార్పొరేషన్‌ సీఈవో కె.రవీంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...