Jump to content

pattiseema


Recommended Posts

  • 4 weeks later...
పోలవరం కాలువ పనులను పరిశీలించిన దేవినేని ఉమ
 
విజయవాడ: పోలవరం కుడి కాలువ పనులను మంత్రి దేవినేని ఉమ పరిశీలించారు. ఎల్లుండి పట్టిసీమ పంపులను చంద్రబాబు ప్రారంభించనున్న నేపథ్యంలో మంత్రి ఇక్కడ తనిఖీ చేశారు. ఈ నెల 11 నాటికి పోలవరం కుడి కాలువ ద్వారా గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజీకి చేర్చాలని ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే.
Link to comment
Share on other sites

రేపు పట్టిసీమ పంపులను ప్రారంభించనున్న సీఎం
 
కృష్ణా: రేపు పట్టిసీమ పంపులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారు. అనంతరం చంద్రబాబు కృష్ణాడెల్టాకు నీటిని విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున రైతులు, కార్యకర్తలు, అభిమానులు హాజరు కానున్నారు.
Link to comment
Share on other sites

 

రేపు పట్టిసీమ పంపులను ప్రారంభించనున్న సీఎం

 

కృష్ణా: రేపు పట్టిసీమ పంపులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారు. అనంతరం చంద్రబాబు కృష్ణాడెల్టాకు నీటిని విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున రైతులు, కార్యకర్తలు, అభిమానులు హాజరు కానున్నారు.

 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...