sonykongara Posted May 2, 2016 Share Posted May 2, 2016 టీ ప్రాజెక్టులపై కేంద్రానికి లేఖ: ఏపీ విజయవాడ: వివిధ శాఖల్లో కొత్త పోస్టుల మంజూరుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సోమవారం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన సుమారు నాలుగున్నర గంటల పాటు జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో కరవు నివారణకు చర్యలు తీసుకోవాలని, పంట సంజీవని, ఇంకుడు గుంతలు, నీరు-ప్రగతిని సమర్థంగా అమలు చేయాలని నిర్ణయించారు. వివిధ సంస్థలకు దాదాపు 150 ఎకరాల భూకేటాయింపునకు ఆమోదం తెలిపారు. అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులపై కేంద్రానికి లేఖ రాయడంతో పాటు, అవసరమైతే సుప్రీంకోర్టు వెళ్లాలని నిర్ణయించారు. భోగాపురం, తిరుపతి, కడప విమానాశ్రయాల అభివృద్ధికి నిధులు మంజూరుకు పచ్చజెండా వూపారు. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.