Jump to content

జగన్ కు నాయత్వ లక్షణాల్లేవు: జ్యోతుల నెహ్రూ


swas

Recommended Posts

నాయకత్వలోపం వల్లే నేతలు వైసీపీని వీడుతున్నారని తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ఆదివారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జగన్ కు రాజకీయ అనుభవం లేదని ఎద్దేవ చేశారు. సరైన ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతున్నారని విమర్శలు గుప్పించారు. ఎప్పటికీ జగన్ వైఖరిలో మార్పురాదన్నారు. వైసీపీ ప్రజలకు ఉపయోగపడే పార్టీ కాదని జ్యోతుల అభిప్రాయపడ్డారు.

 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...