Jump to content

Siddhugwotham

Members
  • Posts

    11,126
  • Joined

  • Last visited

  • Days Won

    11

Everything posted by Siddhugwotham

  1. In 2009, mundavalli won RJY mp with this Anaparthy votes...
  2. అగ్గిపెట్టె కె అగ్గి పుట్టించేదెవరు...
  3. Ikea pakkana property belongs to chiru
  4. If tdp wins segment....it will be first after 1999
  5. Total family is being trolled like any thing.... Adhikaaram sashwatam anukunnaru
  6. కృష్ణా జిల్లా బందరు MP కూటమి అభ్యర్థి గా శ్రీ బండారు నరసింహారావు గారు. Will Be Announced on 26 March 2024
  7. TDP and JS tarapuna Coastal lo Yekkada poti chesina RRR gelustaadu....
  8. RRR should contest as an independent.
  9. *అష్టదిగ్బంధం..!* *కెసిఆర్ కుటుంబం పై ఈడీ కత్తి..!* *లిక్కర్ కేసులో కుమార్తె అరెస్ట్..!* *అత్యంత విశ్వసనీయులపై ఫోన్ ట్యాపింగ్ కేసు.!* *ఒకే రోజు రెండు కేసుల్లో సోదాలతో ఉక్కిరి బిక్కిరి.!* *అల్లుడు అనిల్ నీ ఏక్షణమైనా అరెస్టు చేయొచ్చని వార్తలు.!* *అవసరమైతే కెసిఆర్ కు నోటీసులు ఇచ్చి సాక్షిగా పిలిచే ఛాన్స్..??!* *లిక్కర్ పెట్టుబడుల్లో మూలాలు సంతోష్ రావు వరకు ఉన్నాయా??..!* *ఫోన్ ట్యాపింగ్ లో మరో బ్రాంచ్ గా పత్రిక అధిపతి.!* *ప్రభాకర్ రావు కుటుంబ సభ్యుల పాత్ర పై నిఘా !* *ఇప్పటికే పార్టీని విడుతున్న కీలక నేతలు.!* *మసక బారుతున్న బిఆర్ఎస్ ప్రభావం.!* అధికారంలో ఉండగా అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడిన పాపం కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులను అల్లకల్లోలం చేస్తుంది ముప్పేట జరుగుతున్న విచారణ సంస్థల దాడులతో కేసీఆర్ నిర్మించిన వ్యవస్థలని ఆయన కళ్ళముందే కుప్పకూలిపోతున్నాయి.... అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బిఆర్ఎస్ ప్రభావం మసకబారుతుంది ఓవైపు పార్టీ నుంచి కీలక నేతలంతా జంప్ అవుతున్నారు ఇంకోవైపు వరుసగా కేసులు చుట్టుముడుతున్నాయి ఇప్పటికే కేసీఆర్ కుమార్తె కవిత అరెస్టు అయ్యారు ఆమె భర్త అనిల్ కూడా అరెస్టు ?అయ్యే ఛాన్స్? ఉందనే ప్రచారం సాగుతుంది ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ బంధువుల ఇళ్లపై దర్యాప్తు సంస్థలు సోదాలకు దిగాయి ఒకవైపు కవితను విచారించిన ఈడి ఆమె భర్త అనిల్ ఆర్థిక లావాదేవులపై గురి పెట్టింది అనిల్ రావు సోదరి అఖిల వారి బంధువులైన మేక చరణ్ ఇళ్లలో సోదాలు నిర్వహించింది లిక్కర్ పాలసీ ద్వారా వచ్చిన సొమ్ము ను పంజాబ్ గోవా ఎన్నికలకు ఎలా చేరవేశారనే ఆధారాల కోసం సోదాలు నిర్వహించారు అధికారులు ఇదే క్రమంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను ఈడి సాక్షిగా కొన్ని ప్రశ్నలకు వివరణ అడిగేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది కేజ్రీవాల్ విచారణ తర్వాత ఈ ప్రక్రియ కొనసాగునుందని అంటున్నారు అల్లుడు అనిల్ తో పాటు ఆ రోజుల్లో నగదు సర్దుబాటు చేసిన సంతోష్ రావు అత్యంత సన్నిహితుడు శ్రీనివాసరావు కి సంబంధాలు ఉన్నట్టు అప్పట్లో ఈడి ఆరా తీసింది ఇప్పుడు కవిత ఆమె భర్త అనిల్ అల్లుడు చరణ్ పాత్రలు కళ్ళ ముందు కనిపిస్తుండడంతో దర్యాప్తు మరింత ఆసక్తికరంగా మారుతుంది.. *ఫోన్ ట్యాపింగ్ లో ఇంకో లైన్ ను టచ్ చేస్తారా.!* తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ చేసి చట్ట విరుద్ధ పనులకు వాడిన లింకులు చాలానే ఉన్నాయి విచారణలో ప్రణీత్ రావు చెప్పింది గోరంత సమాచారం అని తెలుస్తుంది ఓ చానల్ ఎండి ఒకవైపు మిస్ యు చేస్తే మరోవైపు పేపర్ ఓనర్ అప్పటి యువరాజు కోసం మరో లైన్ ని వాడకం జారీపారని సమాచారం అందుకు ప్రభాకర్ రావు బావమరిది అశ్విని రావుతో పాటు కుటుంబ సభ్యులు ఉన్నారని విచారణలో తేలుతుంది మరో లైన్ లో మన రాష్ట్రం మన పత్రిక అంటూ అప్పటి ప్రభుత్వానికి గుమాస్తా గిరి చేసిన ఓనర్ పాత్ర పై విచారణ జరిపిస్తే మరిన్ని రహస్యాలు చేసిన అరాచకాలు బయటపడే అవకాశాలు ఉంటాయని అంటున్నారు సొంత కుటుంబ సభ్యుల భార్యల ఫోన్స్ ట్యాపింగ్ కూడా ఈ బ్రాంచ్ ముందే జరిగాయని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే శ్రవణ్ రావు లండన్ వెళ్లిపోగా అతను మామతో పాటు మాజీ పోలీస్ అధికారులు ప్రభాకర్ రావు రాధాకృష్ణారావు అమెరికా వెళ్లినట్లు గుర్తించారు ప్రభాకర్ రావుని విచారిస్తే అప్పటి ముగ్గురు రావూలు అప్పటి బీసీ మంత్రి పాత్ర పై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.. *అమెరికా నుంచి ప్రణీత్ కుటుంబానికి ఫోన్స్..!* ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు సస్పెండ్ కాగానే అప్పటి ఎస్ఐబీ చీప్ ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లిపోయారు ఆ వెంటనే ఓ న్యూస్ ఛానల్ వ్యక్తితో పాటు మాజీ పోలీసు అధికారి రాధాకృష్ణ అమెరికాకు చెక్కేశారు అయితే ప్రణీత్ రావు ను నేరుగా కాంటాక్ట్ అయ్యేందుకు అతని తండ్రికి ఫోన్స్ చేస్తున్నారు ప్రణీత్ తండ్రి కిషన్ రావు గతంలో ఫింగర్ ప్రింట్స్ డిపార్ట్మెంట్లో పని చేసి ఉద్యోగ విరమణ చేశారు ఇప్పుడు తమ పేర్లు ఎక్కడ చెబుతారో రెండో బ్రాంచ్ ను టచ్ చేసి విచారిస్తే కుటుంబాలే చిన్నాభిన్నం అవుతాయని సమాచారాన్ని కిషన్ రావు కి ఫోన్ చేసి మాట్లాడుతున్నట్లు సమాచారం... *బిక్కుబిక్కుమంటున్న అప్పటి సన్నిహితులు..!* ప్రభుత్వము ఉన్నప్పుడే పైసలు సంపాదించుకోవాలనే అత్యాశ ఇప్పుడు వారి కుటుంబాలను నిద్రలేకుండా చేస్తున్నాయి దర్యాప్తు సంస్థలు కేసీఆర్ ఆయన పార్టీ నేతలను అష్టదిగ్బంధం చేయనున్నట్లు సమాచారం డబ్బులు రియల్ ఎస్టేట్ వాటాలతో చాలామంది నేతలు బాగా సంపాదించారని వారందరిపై దర్యాప్తు సంస్థలు ప్రత్యేక పోకస్ పెట్టినట్లు తెలుస్తుంది అంతేకాదు కేసీఆర్ కు దగ్గరగా ఉండే కంపెనీల పైన దృష్టి సాధించినట్లుగా సమాచారం..
  10. *బిగ్ బ్రేకింగ్* *విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బిజెపి అభ్యర్థిగా సృజనా చౌదరి పేరు ఖరారు...* *ఢిల్లీ బిజెపి అధిష్టానం పై పెరుగుతున్న ఒత్తిడి...* *ఆర్ఎస్ఎస్ వ్యక్తిగా మరియు విహెచ్పి శ్రీరామ్ పేరును బలపరుస్తుండగా ఈ మధ్యనే తెలుగుదేశం పార్టీని వీడి బిజెపిలోకి చేరిన సృజనా చౌదరి పొత్తులో భాగంగా టికెట్ ఆశిస్తూ ఉన్నాడు..* *ఇందులో భాగంగా బిజెపి కూడా సముకంగా ఉంది...* *రేపు పొత్తులో బీజేపీకి వచ్చే రాష్ట్ర మంత్రి ఇవ్వాల్సి ఉండగా, ఎన్టీఆర్ జిల్లా నుండి సృజనా చౌదరి కి అవకాశం ఉంటుందని బిజెపి పెద్దలు భావిస్తూ ఉన్నారు..* *తెలుగుదేశం పార్టీలో ఉన్న బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా కూడా సృజనా చౌదరి అభ్యత్వాన్ని బలపరుస్తున్నారు..* *కోసమేరుపు ఎంటి అంటే అతి త్వరలో తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్న జలీల్ ఖాన్* *విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా జలీల్ ఖాన్ పోటీ చేసే అవకాశం...* *బిజెపి నుండి సృజనా చౌదరి, కాంగ్రెస్ నుంచి జలీల్ ఖాన్, వైకాపా నుండి ఆసిఫ్ పేర్లు అభ్యర్థులగా దాదాపు ఖరారు అయినట్లే...*
  11. మన తెలుగు వాళ్ళు మాటలు బాగా చెప్పగలరని నిరూపించారు...
  12. Sujana Chowdary From Vijayawada (West) anta....
  13. బీజేపీ శ్రేణుల్లో పెరిగిపోతున్న అసహనం రోజుల తరబడి ఢిల్లీలో మకాం వేసిన నేతలు ఇంకా జాప్యం చేస్తే అభ్యర్థులకు ఇబ్బందులే! (అమరావతి-ఆంధ్రజ్యోతి) ‘ఎన్డీఏ కూటమిలో ప్రధాన పక్షమైన టీడీపీ మూడు విడతల్లో 139 అసెంబ్లీ, 13 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. జనసేన విడతల వారీగా 17 అసెంబ్లీ, ఒక(కాకినాడ) లోక్‌సభ స్థానానికి అభ్యర్థుల పేర్లు వెల్లడించిం ది. మన పార్టీ ఢిల్లీ నుంచి 4 విడతలుగా ప్రకటించిన జాబితాలో ఏపీ మినహా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి ఎంపీ అభ్యర్థుల పేర్లు ప్రకటించేసింది. ఏపీ విషయంలో ఎందుకింత జాప్యం. 10 అసెంబ్లీ, 6 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల్ని ఎంపిక చేసేందుకు ఇంత కసరత్తు చేయాలా? ఇప్పటికీ అభ్యర్థి ఎవరో తేల్చకపోతే పొత్తుల్లో ఉన్న మిత్ర పక్షాల నేతలను, శ్రేణుల్ని ఎప్పుడు కలవాలి? ’ అంటూ బీజేపీలో టికెట్‌ ఆశిస్తోన్న అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పొత్తు కుదరక ముందు అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకుని, ప్రతి నియోజకవర్గం నుంచి ముగ్గురిని ఎంపిక చేసిన పార్టీ పెద్దలు.. ఇప్పుడు అఽభ్యర్థుల్ని ఎంపిక చేసుకోలేరా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో రోజు ఒక్కో నియోజకవర్గం పేరు తెరపైకి వస్తుండటంతో కేడర్‌ సైతం గందరగోళానికి గురౌతోందని, మార్చి 24 నాటికీ బీజేపీ అభ్యర్థులెవరో వెల్లడి కాకపోతే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత ప్రతి నిమిషమూ విలువైందేనని, ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ముఖ్యనేతలు ఏమీ చెప్పకుండా రోజుల తరబడి ఢిల్లీలో కూర్చుం టే కేడర్‌ సహనం నశిస్తోందని నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకా జాప్యం చేస్తే ఇబ్బందేనని పార్టీ పెద్దల ఫోన్లకు సందేశాలు పంపుతున్నారు. ఆ స్థానాల్లోనూ గందరగోళమే.. పొత్తుల్లో భాగంగా బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించినట్లు వార్తలు వచ్చాయి. కూటమి పార్టీ నేతల్లో వినిపిస్తున్న వివరాల ప్రకారం రాయలసీమలో 4, కోస్తాలో 3, ఉత్తరాంధ్రలో 3 సీట్లలో బీజేపీ బరిలో నిలవనుంది. కర్నూలు జిల్లాలో ఆదోని, ఆలూరు సీట్లలో ఒకటి బీజేపీకి ఇస్తారని తెలుస్తోం ది. అనంతపురంలో ధర్మవరం ఖరారైనట్లు చెబుతున్నా.. ఇటీవలే వైసీపీ నుంచి బీజేపీలో చేరిన ఎమ్మెల్యే గుంతకల్లు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ధర్మవరం అభ్యర్థికి సహకరించబోమంటూ పరిటాల కుటుంబం నుంచి బీజేపీ పెద్దలకు సంకేతాలు అందడంతో కేడర్‌లో అయోమయం నెలకొంది. కడపలో జమ్మలమడుగు, బద్వేలు బీజేపీకి కేటాయించినట్లు తెలిసినప్పటి నుంచి జమ్మలమడుగు అభ్యర్థి కుటుంబం నుంచి వ్యతిరేకత ఎక్కువైంది. ఇదే అవకాశంగా రాజంపేట అసెంబ్లీ స్థానం కోసం మాజీ సీఎం ద్వారా ఒక ఎమ్మె ల్యే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. విజయవాడ పశ్చిమలో జనసేన టికెట్‌ ఆశించిన నేత మద్ధతుదారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కైకలూరు నుంచి మాజీ మంత్రి పేరు వినిపిస్తున్నా ఆయన వయసు ఎక్కువంటూ పార్టీలో మరో వర్గం బలంగా ప్రయత్నిస్తోంది. అనపర్తి సీటుకు అభ్యర్థి పేరు చెప్పలేక పార్టీలోనే నీళ్లు నములుతున్నారు. పాడేరు బరిలో దిగుతారనే అభ్యర్థి ఏ మాత్రం సత్తాలేని వ్యక్తి అంటూ ప్రచా రం జరుగుతోంది. ఎచ్చెర్ల అభ్యర్థి సామాజిక వర్గం ఓట్లు కనీసం వెయ్యి కూడా లేవంటున్నారు. అక్కడ టీడీపీలో బలమైన నేతలు సహకరించే అవకాశమేలేదని, తూర్పు కాపులకు కాకుండా మరెవ్వరికి ఇచ్చినా డిపాజిట్లు కష్టమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పేరు వినిపిస్తోన్న అభ్యర్థి, వైసీపీ అభ్యర్థికి వ్యాపార భాగస్వామి అనే ప్రచారం కూడా సోషల్‌ మీడియాలో జరుగుతోంది. ఇక లోక్‌సభ స్థానాల్లోనూ విజయనగరం, రాజంపేట ఇప్పటికీ అయోమయంగానే ఉన్నాయి.
  14. TDP will form the govt on it's own without alliance support....
  15. I am not PK or Mega fan... but my guess is 15/21....
×
×
  • Create New...