-
Content Count
5,292 -
Donations
$0.00 -
Joined
-
Last visited
-
Days Won
3
Siddhugwotham last won the day on January 2
Siddhugwotham had the most liked content!
About Siddhugwotham
-
Rank
Gifted Fan
- Birthday 06/10/1969
Profile Information
-
Gender
Array
-
Location
Array
-
Interests
Array
Recent Profile Visitors
6,329 profile views
-
Siddhugwotham started following What is this VISA?, Nationalist Arnab Goswami knew about Balkot, Christian Rally aganist CBN and and 2 others
-
-
Christian Rally aganist CBN
Siddhugwotham replied to TDP_Abhimani's topic in Politics and Daily News
Who cares them when they didn't vote for TDP.... -
జగన్ అక్రమ ఆస్తుల కేసులో కీలక నిర్ణయం
Siddhugwotham replied to rajanani's topic in Politics and Daily News
everything is documented at ED... They can't do anything except slowness of the enquiry... -
-
మరో నూతన సెస్ ను విధించే యోచనలో కేంద్రం???
Siddhugwotham replied to KING007's topic in Politics and Daily News
manifesto lo vuchitam annaru... -
-
-
ఏపీ సీఎం జగన్కు ఈడీ సమన్లు హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డికి ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈనెల 11న విచారణకు హాజరుకావాలని ఈడీ కోర్టు ఆదేశించింది. ఇటీవల అరబిందో, హెటిరో భూ కేటాయింపుల చార్జిషీట్ నాంపల్లి కోర్టు నుంచి ఈడీ కోర్టుకు బదిలీ అయ్యింది. దీంతో అరబిందో, హెటిరో భూ కేటాయింపుల ఛార్జిషీట్ను ఈడీ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో సీఎం జగన్తో పాటు ఏపీ ఎంపీ విజయసాయిరెడ్డి, హెటిరో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, అరబిందో ఎండీ నిత్యానందరెడ్డి, పీవీ రాంప్రసాద్రెడ్డి, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డికి ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. Today is not Friday....
-
It's gaddam....
-
Local bodies dates annoucned
Siddhugwotham replied to Siddhugwotham's topic in Politics and Daily News
స్థానిక ఎన్నికలు భహిస్తరిస్తున్నట్లు ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన సిఎస్ ఆదిత్యనాత్ దాస్... -
Local bodies dates annoucned
Siddhugwotham replied to Siddhugwotham's topic in Politics and Daily News
సీఎస్కు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ లేఖ అమరావతి: సీఎస్ ఆదిత్యనాథ్కు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ లేఖ రాశారు. ఈ రోజు మధ్యాహ్నం ఎస్ఈసీని ముగ్గురు అధికారులు కలిశారు. ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఎస్ఈసీకి అధికారులు లేఖ రాశారు. అధికారుల లేఖకు నిమ్మగడ్డ రమేష్ జవాబు పంపారు. ప్రభుత్వం రాసిన లేఖలో పేర్కొన్న అంశాలన్నీ గతం నుంచి చెబుతున్నవేనని, రాష్ట్ర ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న ఓ నేత తిరుపతి ఉపఎన్నిక తర్వాతే.. స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామన్న విషయాన్ని ఎస్ఈసీ లేఖలో గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలను తన హయాంలో నిర్వహించకూడదని.. తన పదవీ విరమణ తర్వాత నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలుస్తోందన్నారు. ఈ ప్రకటలన్నీ అందుకనుగుణంగానే ఉన్నాయని, పంచాయతీ ఎన్నికల వాయిదా కుదరదని ఎస్ఈసీ స్పష్టం చేశారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేశామని, కమిషన్ సూచనను ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని భావిస్తున్నామని ఎస్ఈసీ లేఖలో తెలిపారు. -
Local bodies dates annoucned
Siddhugwotham replied to Siddhugwotham's topic in Politics and Daily News
but here doors closed for him... even he go to SC no use... Nimmagadda announced after completed the meeting with State officials as per HC directions... -
Nimmagadda strikes again... అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జనవరి 23 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. నాలుగు దశలుగా ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ నెల 23, తొలి దశ ఎన్నిలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 27న రెండో దశ ఎన్నికలకు, ఈ నెల 31న మూడో దశ ఎన్నికలకు, ఫిబ్రవరి 4న నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 5న తొలి దశ పంచాయతీ ఎన్నికలు, ఫిబ్రవరి 9న రెండో దశ పంచాయతీ ఎన్నికలు, ఫిబ్రవరి 13 మూడో దశ పంచాయతీ ఎన్నికలు, ఫిబ్రవరి 17న నాలుగో దశ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు. ఏపీలో శనివారం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.
-
-
జై శ్రీరామ్!! అని చంద్రబాబు నోటి వెంట వచ్చిందో లేదో 19 నెలల నుంచి పట్టించుకోని ఆలయాల పునర్నిర్మాణం మొదలెడుతున్నారు. స్వరూపా గాడి క్యూట్ బాయ్ వచ్చి ఆశీర్వాధిస్తాడు. డీజీపీ గారు తిరుమల దర్శనానికి వెళతారు. సీఎస్ గారు కమిటీలు వేస్తారు. ఇది చంద్రబాబు అంటే. గూబ గుయ్ అన్నట్టువుంది కదా!
-
నా పెర్ఫార్మన్స్ నచ్చితే ఆప్షన్ 'A' నొక్కి నన్ను ప్రోత్సహించ వలసినదిగా ప్రార్హన...