భోజనాలు ఉన్నాయి, బిర్యానీ పెడతాం వెళ్ళకండి అంటున్నా, ప్రజలు వైసీపీ నేతల మొఖాన ఛీ కొట్టి వెళ్ళిపోతున్నారు. ఉదయగిరి ప్రజలు, ఏ2 విజయసాయి రెడ్డిని కనీసం పట్టించుకోవటం లేదు. ఇక జగన్ సంగతి అయితే సరే సరి.. పులివెందులలోనే తుస్సుమంది. జగన్, నీ పని అయిపోయింది 😂