Jump to content

sonykongara

Members
  • Posts

    66,734
  • Joined

  • Last visited

  • Days Won

    90

Posts posted by sonykongara

  1. 23 minutes ago, Rajesh_NBK said:

    Lambadi nearly 18k unaru..pakkana unde ts seats lo nagarjuna Sagar 40k devarakonda 50k untaru ..macharla can become ST reserved seat if TDP plays it's cards in next delimitation

    image.png.4b0960d1355a36310c904b85382fee3e.png

  2. 3 minutes ago, Eswar09 said:

    True or false don't know chintamaneni ki survey lo favour ga ledhu ani chebuthunnaru so CBN sir vallu adigesariki aa seat ivvadaniki ready ayinatulu unnadu..

    konchem anti unna mata vasthavam , kammas lone teda unnadi, bc lo oka nayakudiki eyanaki gap vachindi vallau andaru kalisaru anduke ayana kuturu ki seat iddamu ani kuda chusi last lo chintam ke moggeru.

  3. Just now, Eswar09 said:

    CBN thambala palli istham antunnadu ga..odipovadaniki ekkada aythe emi ...eppudu antha non local trend kada ..akkada ki poyi Modi gadi bomma pettukoni try chesdhi anthe ga...

    Tapana gadini 3 years munde  TDP eluru seat isthamu TDP loki vasthe ani offer iccharu, vadu rala, taruvtha  TDP BC ki aha seat ivvalani anukunnadi..

  4. మా అభ్యర్థుల గెలుపును ఆపలేరు: సీఎం రేవంత్‌

    ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుపును ఎవరూ ఆపలేరని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

    Published : 17 Apr 2024 04:13 IST
     
     
     
     
     
     

    భారాస నుంచి హస్తం గూటికి చేరిన కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు

    gh160424politics6a.jpg

    ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుపును ఎవరూ ఆపలేరని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పూర్వ ఆదిలాబాద్‌ జిల్లా వాసి, భారాసకు చెందిన కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.వేణుగోపాలాచారి, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా వాసి, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు మంగళవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వచ్చి రేవంత్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఆయన.. వారి మెడలో పార్టీ కండువా వేసి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. పార్టీ నిజామాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ కారణంగానే ఇతర పార్టీల నేతలు వచ్చి చేరుతున్నారని సీఎం అన్నారు.

  5. Nara Lokesh: నారా లోకేశ్‌ సమక్షంలో తెదేపాలోకి భారీగా చేరికలు

    గుంటూరు జిల్లాల్లోని పలు నియోజకవర్గాలకు చెందిన వైకాపా నేతలు బుధవారం లోకేశ్‌ సమక్షంలో తెదేపాలో చేరారు.

    Updated : 17 Apr 2024 16:23 IST
     
     
     
     
     
     

    124073976_17tdp-1a.jpg

    గుంటూరు: కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే పార్టీ తెదేపా అని, వారి సంక్షేమం కోసం రూ.100 కోట్లకుపైగా నిధులు కేటాయించామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తెలిపారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా కడుపులో పెట్టుకొని చూసుకుంటామన్నారు. తెదేపాకి 70 లక్షల మంది కార్యకర్తలే ఆస్తి అని, తెలుగుజాతి అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తామని చెప్పారు. గుంటూరు జిల్లాల్లోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వైకాపా నేతలు బుధవారం లోకేశ్‌ సమక్షంలో తెదేపాలో చేరారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో పసుపు జెండా ఎగురవేసేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.

    మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ ఆధ్వర్యంలో ప్రత్తిపాడు, పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 50 మంది సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మాజీ జడ్పీటీసీలు, మాజీ కౌన్సిలర్లు తెదేపాలో చేరారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సుభానితో పాటు దాదాపు 500 మంది నాయకులు, కార్యకర్తలు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ లోకేశ్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

×
×
  • Create New...